TS Inter Exams: తెలంగాణ ఇంటర్ విద్యార్థులు అలర్ట్.. ఈసారి ముందుగానే ఫైనల్ ఎగ్జామ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS Inter Exams: ఇంటర్ పరీక్షలు దాదాపు ప్రతి సంవత్సరం మార్చి మధ్యలో నిర్వహిస్తారు. అయితే ఈసారి పరీక్షలను కాస్త ముందుగానే నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. పార్లమెంట్ ఎన్నికలు రావడం, ఇంటర్ తర్వాత 10వ తరగతి పరీక్షలు నిర్వహించాల్సి ఉండడంతో పాటు పలు కారణాలతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలను ఈ ఏడాది కాస్త ముందుగానే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం విద్యాశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇంటర్ పరీక్షలను మార్చి 1 నుంచి ప్రారంభించాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. కానీ కొత్త ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి దామోదర రాజనరసింహ నిన్న తెలంగాణ అసెంబ్లీలో ప్రమాణం చేశారు. అయితే మంత్రి ఆమోదం తర్వాత ఈ పరీక్షల షెడ్యూల్ను అధికారికంగా ప్రకటిస్తారు.
Read also: NTR: దేవర సెట్స్ కి ప్రశాంత్ నీల్…
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ఇవీ కారణాలు..
ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. పరీక్షల నిర్వహణ, జవాబు పత్రాల మూల్యాంకనంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే జేఈఈ మెయిన్స్ పరీక్షలు ఏప్రిల్ 1 నుంచి 15 వరకు ఉన్నాయి. ఇంటర్ పరీక్షలను ముందుగానే నిర్వహించడం వల్ల విద్యార్థులకు సన్నద్ధం కావడానికి సమయం లభిస్తుంది. దీంతోపాటు ఇంటర్ పరీక్షలు పూర్తయిన తర్వాత పదో తరగతి పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ కారణాల నేపథ్యంలో ఈసారి మార్చి 1 నుంచి పరీక్షలను ప్రారంభించాలని అధికారులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు ఇంటర్ పరీక్షలు ముగిసిన వెంటనే 10వ తరగతి పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. మార్చి 12న కాకపోతే 14న ఈ పరీక్షలను ప్రారంభించాలని అధికారులు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 26 నుంచి ప్రిఫైనల్ పరీక్షలు.. మార్చి 9 వరకు కొనసాగే అవకాశం ఉంది.
Vizag: నేడు విశాఖలో నేవీ డే.. ఆర్కే బీచ్ లో ప్రదర్శనలు
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!