TCS: ఆఫీసుకు రాకపోతే.. పర్మినెంట్ గా ఇంట్లోనే ఉండిపోవచ్చు.. టీసీఎస్ హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TCS: భారతదేశపు అతిపెద్ద IT కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తన సిబ్బందికి హెచ్చరికలను జారీ చేసింది. ఇప్పటివరకు వర్క్ ఫ్రం హోం చేసింది చాలు ఆఫీసుకు రావాలని కోరింది. దీనికి సంబంధించి కఠినమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఆఫీస్ నుండి నెలలో కనీసం 12 రోజుల పనిని పూర్తి చేయని ఉద్యోగులకు కంపెనీ మెమోలు పంపడం ప్రారంభించింది. రోస్టర్ను పాటించకుంటే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని మెమోల్లో ఉద్యోగులను హెచ్చరించారు. తక్షణమే అమలులోకి వచ్చేలా ఉద్యోగులంతా ఆఫీస్ లొకేషన్ నుండి పని చేయడానికి రిపోర్టింగ్ ప్రారంభించాలని మెమోలో పేర్కొంది.
Read Also:Tirumala Ghat Road Accidents: తిరుమల ఘాట్ రోడ్డులో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు.. భక్తుల్లో భయం
Also Read
- PM Modi: ఐస్లాండ్ ప్రధాని క్రిస్ట్రాన్ మ్జోల్తో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
- Rahul Gandhi: మోడీ విదేశీ టూర్లపై రాహుల్ గాంధీ విసుర్లు
- Mumbai Indians: ముంబై ఇండియన్స్కు డబుల్ షాక్.. ఇంటి బాట పట్టిన స్టార్ ప్లేయర్లు..
- రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
కరోనా కాలంలో కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని కల్పించాయి. కరోనా కేసులు తగ్గినప్పుడు కంపెనీలు తమ కార్యాలయాలను తిరిగి తెరిచాయి. అయితే చాలా మంది ఉద్యోగులు కార్యాలయాలకు రావడం లేదు. ఇంటి నుండి పని చేయడానికి బదులుగా. దీనిపై పలు కంపెనీల్లో యాజమాన్యం, ఉద్యోగుల మధ్య వాగ్వాదం జరుగుతోంది. గత రెండేళ్లలో చాలా మంది కంపెనీలో చేరారని, ఫలితాలు బాగా రావాలంటే ఉద్యోగులు కంపెనీ పాలసీని అర్థం చేసుకోవాలన్నారు. అందుకే ఆఫీసుకు రావాలని సూచించారు. కంపెనీ భవిష్యత్ నిమిత్తం ఉద్యోగులు కొన్ని రోజులు ఆఫీసు నుండి పని చేయాలని కంపెనీ ఆశిస్తోంది. కాబట్టి ఉద్యోగులు నిబంధనలు పాటించేలా చూస్తోంది.
Read Also:Tirumala Ghat Road Accidents: తిరుమల ఘాట్ రోడ్డులో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు.. భక్తుల్లో భయం
మెడికల్ ఎమర్జెన్సీ మినహా వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రమోట్ చేయబోమని టీసీఎస్ ఉద్యోగులకు తెలిపింది. TCS తన ఉద్యోగులను తిరిగి కార్యాలయానికి పిలిచిన మొదటి IT సేవల కంపెనీలలో ఒకటి. ఇప్పటి వరకు దీన్ని కచ్చితంగా అమలు చేస్తున్న ఏకైక సంస్థ కూడా ఇదే. రోస్టర్ను పాటించని ఉద్యోగుల జీతం లేదా సెలవులు మినహాయించబడతాయని కంపెనీ తెలిపింది.
తాజావార్తలు
-
Manchu Manoj: రాజకీయాల్లోకి మంచు వారి కోడలు! స్పష్టం చేసిన హీరో మనోజ్….
-
PM Modi: ఐస్లాండ్ ప్రధాని క్రిస్ట్రాన్ మ్జోల్తో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Sudheer Joker: రాయల్ ఫ్యామిలీ దొంగ… ఆసక్తి రేపుతున్న ‘సుధీర్ జోకర్’ బ్యాంగర్!
-
Rahul Gandhi: మోడీ విదేశీ టూర్లపై రాహుల్ గాంధీ విసుర్లు
-
Mumbai Indians: ముంబై ఇండియన్స్కు డబుల్ షాక్.. ఇంటి బాట పట్టిన స్టార్ ప్లేయర్లు..
ట్రెండింగ్
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!