SIP : సిప్ అద్భుతం.. నెలవారీ రూ. 10,000పెట్టుబడితో రూ. 3.50 కోట్లు.. ఎలా అంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SIP : కొద్దికొద్దిగా ఇన్వెస్ట్ చేయండి.. కోట్లలో రాబడిని పొందండి. చాలా మందికి సిస్టమాటిక్ ఇన్వెస్టిమెంట్ మీద అవగాహన లేకపోవడంతో సంపద కోల్పోతున్నారు. SIPలో పెట్టుబడి పెట్టడం గురించి ఎవరైనా మీకు చెబితే దానిలో కచ్చితంగా నిజమైన పాయింట్ ఉంటుంది. SIPలో పెట్టుబడి పెట్టడం అనేది స్టాక్ మార్కెట్ రిస్క్తో ముడిపడి ఉన్నప్పటికీ, SIPలో సంవత్సరానికి పెట్టుబడి పెట్టడం వలన మీరు దీర్ఘకాలికంగా.. భారీ రాబడిని పొందవచ్చు. మీరు వేలల్లో పెట్టుబడి పెడితే.. కోట్ల రూపాయలలో రాబడులు పొందుతారు.
ఉదాహరణకు.. మీరు SIPలో నెలకు రూ. 10,000 మాత్రమే పెట్టుబడి పెట్టినట్లయితే, మీరు చివరికి రూ. 3.50 కోట్ల వరకు నిధులను కూడగట్టవచ్చు. మీరు సిప్లో ఏది పెట్టుబడి పెట్టినా, మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఆ డబ్బును స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి దానిపై వచ్చిన రాబడిని ప్రజలకు పంచుతాయి. SIPలో పెట్టుబడి పెట్టడం వల్ల దీర్ఘకాలంలో మంచి రాబడి లభిస్తుంది.
Also Read
- Crude Oil Prices: మరో షాక్.. హార్మూజ్ తర్వాత కొత్త సంక్షోభం.. ముడి చమురు ధరలు భారీగా పెరుగుతాయా..?
- Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్షీట్తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
- CJP Protest: "4 గంటల సమయం దండగ".. జేపీ నడ్డాతో భేటీపై సీజేపీ నేతల తీవ్ర ఆగ్రహం!
- Home Minister Anitha: ‘ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్’ వర్క్షాప్.. పోలీసు వ్యవస్థపై హోంమంత్రి కీలక వ్యాఖ్యలు
Read Also:Pakistan PM: పాకిస్థాన్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్.. అధ్యక్షుడిగా ఆసిఫ్ జర్దారీ!
దీనిని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం. కోటక్ మ్యూచువల్ ఫండ్ తన కోటక్ బ్లూచిప్ ఫండ్ను 1998 సంవత్సరంలో ప్రారంభించింది. ఇప్పుడు ఈ ఫండ్ 25 సంవత్సరాలుగా ఉంది. దీనిలో SIP చేస్తున్న వారికి సమ్మేళనం ప్రయోజనం లభించింది. ఈ ఫండ్ ప్రారంభమైనప్పటి నుండి సంవత్సర రాబడిపై 16.36శాతం వార్షిక వృద్ధి రేటును అందించింది. అంటే ఒక వ్యక్తి గత 25 ఏళ్లలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ప్రతి నెలా రూ.10,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే, జనవరి 31, 2024 నాటికి అతని వద్ద మొత్తం రూ.3.50 కోట్ల ఫండ్ ఉంటుంది.
సిప్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్క్ ఉన్నప్పటికీ.. పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. కోటక్ బ్లూచిప్ ఫండ్ ఉదాహరణను పరిశీలిస్తే, 2000 డాట్-కామ్ బబుల్ పేలడం, 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం, 2016 డీమోనిటైజేషన్, 2020లో కోవిడ్-19 మహమ్మారి వంటి కష్ట సమయాల్లో కూడా పెట్టుబడిదారులకు మంచి రాబడిని అందించింది. నిఫ్టీ 50 బెంచ్మార్క్ ఇండెక్స్ 15శాతం రాబడిని అందించగా, ఈ ఫండ్ 18శాతం మిశ్రమ రాబడిని ఇచ్చింది. జనవరి 31, 2024 నాటికి ఫండ్ నిర్వహణలో ఉన్న ఆస్తి (AUM) రూ.7424.61 కోట్లకు చేరుకుంది.
Read Also:AP Inter Hall Tickets: నేటి నుంచి ఇంటర్ హాల్టికెట్ల జారీ.. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు
తాజావార్తలు
-
Crude Oil Prices: మరో షాక్.. హార్మూజ్ తర్వాత కొత్త సంక్షోభం.. ముడి చమురు ధరలు భారీగా పెరుగుతాయా..?
-
Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్షీట్తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
-
CJP Protest: “4 గంటల సమయం దండగ”.. జేపీ నడ్డాతో భేటీపై సీజేపీ నేతల తీవ్ర ఆగ్రహం!
-
Home Minister Anitha: ‘ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్’ వర్క్షాప్.. పోలీసు వ్యవస్థపై హోంమంత్రి కీలక వ్యాఖ్యలు
-
Supreme Court: గొడవలు జరిగితే భర్త ఉద్యాగాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? సుప్రీంకోర్టు ఆందోళన!
ట్రెండింగ్
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!