Dhoom 4 : ధూమ్ 4 అప్ డేట్.. ప్రియురాలు ఎవరు ? ఛేజ్ చేసేది ఎవరు ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhoom 4 : బాలీవుడ్ మోస్ట్ క్రేజీయెస్ట్ సిరీస్ లలో ధూమ్ కు స్పెషల్ క్రేజ్ ఉంది. ఒక్క బాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా వైజ్ గా ధూమ్ కు బీభత్సమైన అభిమానులు ఉన్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాలోని దోపిడీ సీన్స్ ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. ధూమ్ సిరీస్ లో ఉండే విశేషం ఏంటంటే ఈ సినిమాలోని విలన్ పాత్ర ఆడియెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో హీరో. విలన్ దోపిడీలు, దొంగతనాలకు ఆడియెన్స్ మెస్మరైజ్ అయ్యారు. మొదటి భాగం నుండి ధూమ్ లో నటించే విలన్స్ అంటే ఓ సెపరేట్ క్రేజ్ ఏర్పడింది. ఫస్ట్ సిరీస్ లో జాన్ అబ్రహం విలన్ గా నటించి మెప్పించాడు. ధూమ్ 2 లో హృతిక్ రోషన్ విన్యాసాలు అయితే ఆడియన్స్ ను విజిల్స్ కొట్టించాయి. ఇక ధూమ్ సిరీస్ లో వచ్చిన మూడవ సీరిస్ ధూమ్ -3 లో అమీర్ ఖాన్ విలన్ రోల్ లో కనిపించాడు. తాజగా ధూమ్ – 4 ను తెరకెక్కించేందుకు యష్ రాజ్ ఫిల్మ్స్ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ధూమ్ పేరుతో సోషల్ మీడియా ట్రేండింగ్ నిర్వహించారు ఫ్యాన్స్.
Read Also:IND vs NZ: అతడికి సన్నటి నడము లేదని సెలెక్ట్ చేయలేదు.. బీసీసీఐపై గవాస్కర్ సెటైర్స్!
Also Read
- Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
- The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన 'ది ప్యారడైజ్' నైజాం రైట్స్.!
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
యశ్ రాజ్ ఫిలింస్ రణబీర్ కపూర్ ని హీరోగా లాక్ చేసిన దగ్గర్నుంచి అందులో ఆయనకు జోడీగా నటించేది? ఎవరు? అంటూ ఎన్నో ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్ కి కియారా అద్వాణీ, శార్వరి వాఘ్ని పైనల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ దొంగ-పోలీస్ గేమ్ లో రణబీర్ తో రొమాన్స్ చేసే ఛాన్స్ ఎవరు కొట్టేశారన్నది మాత్రం ఆసక్తికరం. ఇందులో ఒక రోల్ పూర్తిగా రణబీర్ కి యాంటీగా సాగుతుంది. అంటే పవర్ పుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర మెయిన్.. పోలీస్ పాత్రకు సపోర్ట్ గా ఆ రోల్ ఉంటుంది. అయితే మరో పాత్రని మాత్రం రణబీర్ పాత్రతోనే ట్రావెల్ అయ్యేలా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారట మేకర్స్. కానీ ఆ హీరోయిన్ ఎవరు? అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. మేకర్స్ రివీల్ చేసే వరకూ గానీ క్లారిటీ రాదు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ఇంకా స్క్రిప్ట్ దశలోనే ఉంది. స్టోరీ పనులు పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నారు.
Read Also:Hyderabad: హోటల్లో వెంటపడిన కుక్క.. మూడో అంతస్తుపై నుంచి పడి యువకుడి మృతి..
తాజావార్తలు
-
Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
-
Reverse Gear Bikes: రివర్స్ గేర్ ఉన్న టూ వీలర్స్ ఇవే.. పార్కింగ్, ఇరుకైన రోడ్లలో డ్రైవింగ్ ఇక సులువు!
-
CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
-
The RajaSaab: థియేటర్లలో నిరాశ.. ఓటీటీలో దుమ్మురేపిన ‘ది రాజాసాబ్’.. ప్రభాస్కు మరో అరుదైన రికార్డు!
-
Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్డేకు భారీ సర్ప్రైజ్?
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?