Dhoom 4 : ధూమ్ 4 అప్ డేట్.. ప్రియురాలు ఎవరు ? ఛేజ్ చేసేది ఎవరు ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhoom 4 : బాలీవుడ్ మోస్ట్ క్రేజీయెస్ట్ సిరీస్ లలో ధూమ్ కు స్పెషల్ క్రేజ్ ఉంది. ఒక్క బాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా వైజ్ గా ధూమ్ కు బీభత్సమైన అభిమానులు ఉన్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాలోని దోపిడీ సీన్స్ ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. ధూమ్ సిరీస్ లో ఉండే విశేషం ఏంటంటే ఈ సినిమాలోని విలన్ పాత్ర ఆడియెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో హీరో. విలన్ దోపిడీలు, దొంగతనాలకు ఆడియెన్స్ మెస్మరైజ్ అయ్యారు. మొదటి భాగం నుండి ధూమ్ లో నటించే విలన్స్ అంటే ఓ సెపరేట్ క్రేజ్ ఏర్పడింది. ఫస్ట్ సిరీస్ లో జాన్ అబ్రహం విలన్ గా నటించి మెప్పించాడు. ధూమ్ 2 లో హృతిక్ రోషన్ విన్యాసాలు అయితే ఆడియన్స్ ను విజిల్స్ కొట్టించాయి. ఇక ధూమ్ సిరీస్ లో వచ్చిన మూడవ సీరిస్ ధూమ్ -3 లో అమీర్ ఖాన్ విలన్ రోల్ లో కనిపించాడు. తాజగా ధూమ్ – 4 ను తెరకెక్కించేందుకు యష్ రాజ్ ఫిల్మ్స్ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ధూమ్ పేరుతో సోషల్ మీడియా ట్రేండింగ్ నిర్వహించారు ఫ్యాన్స్.
Read Also:IND vs NZ: అతడికి సన్నటి నడము లేదని సెలెక్ట్ చేయలేదు.. బీసీసీఐపై గవాస్కర్ సెటైర్స్!
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
యశ్ రాజ్ ఫిలింస్ రణబీర్ కపూర్ ని హీరోగా లాక్ చేసిన దగ్గర్నుంచి అందులో ఆయనకు జోడీగా నటించేది? ఎవరు? అంటూ ఎన్నో ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్ కి కియారా అద్వాణీ, శార్వరి వాఘ్ని పైనల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ దొంగ-పోలీస్ గేమ్ లో రణబీర్ తో రొమాన్స్ చేసే ఛాన్స్ ఎవరు కొట్టేశారన్నది మాత్రం ఆసక్తికరం. ఇందులో ఒక రోల్ పూర్తిగా రణబీర్ కి యాంటీగా సాగుతుంది. అంటే పవర్ పుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర మెయిన్.. పోలీస్ పాత్రకు సపోర్ట్ గా ఆ రోల్ ఉంటుంది. అయితే మరో పాత్రని మాత్రం రణబీర్ పాత్రతోనే ట్రావెల్ అయ్యేలా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారట మేకర్స్. కానీ ఆ హీరోయిన్ ఎవరు? అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. మేకర్స్ రివీల్ చేసే వరకూ గానీ క్లారిటీ రాదు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ఇంకా స్క్రిప్ట్ దశలోనే ఉంది. స్టోరీ పనులు పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నారు.
Read Also:Hyderabad: హోటల్లో వెంటపడిన కుక్క.. మూడో అంతస్తుపై నుంచి పడి యువకుడి మృతి..
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..