Sandeep Reddy Vanga : ఒకవేళ వాళ్ళు నన్ను ఆపితే హాలీవుడ్ కి వెళ్ళిపోతా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పేరు మారుమ్రోగిపోతుంది. బాలీవుడ్ మీడియాలో సందీప్ రెడ్డి వంగా హాట్ టాపిక్ గా మారాడు.అందుకు కారణం ఆయన తెరకెక్కించిన యానిమల్ మూవీనే. గతేడాది డిసెంబర్ 1న విడుదలైన యానిమల్ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.యానిమల్ సినిమాలోని బీజీఎమ్, సీన్స్ మరియు స్క్రీన్ ప్లే అదిరిపోయాయి. అలాగే సందీప్ రెడ్డి టేకింగ్కు ప్రేక్షకులు ఎంతాగానో ఫిదా అయ్యారు. దాంతో సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది.రణ్బీర్ కపూర్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటించిన యానిమల్ మూవీ లాంగ్ రన్లో రూ. 900 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించింది. ఇక ఇటీవల ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26 నుంచి నెట్ఫ్లిక్స్ ఓటీటీలో యానిమల్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇది చూసిన ఇతర సినీ ఇండస్ట్రీ ప్రముఖులు మూవీపై, సందీప్ రెడ్డి వంగాపై విమర్శలు చేయడం మెదలు పెట్టారు.
యానిమల్ మూవీ లో బోల్డ్ కంటెంట్, స్త్రీల పట్ల ద్వేషం ప్రోత్సహించేలా ఉన్నాయంటూ, ప్రేక్షకులపై చెడు ప్రభావం చూపిస్తోందని కామెంట్స్ చేశారు.అలా కామెంట్స్ చేసిన వారి అందరికి సందీప్ రెడ్డి వంగా గట్టిగానే సమాధానం ఇచ్చాడు.”సినిమా చూసిన ప్రేక్షకులు అని ఉంటే నేను పెద్దగా పట్టించుకునేవాన్ని కాదు. కానీ, ఇండస్ట్రీలో ఉండి అన్ని తెలిసిన పాపులర్ యాక్టర్స్ అలా అనడం చాలా బాధగా ఉంది. ఎవరైనా సరే ఇతరులను అనే ముందు వారు గతంలో ఏం చేశారో చూసుకుని అనాలి” అంటూ సందీప్ రెడ్డి వంగా స్ట్రాంగ్ కౌంటర్స్ ఇచ్చాడు. ఈ క్రిటిక్స్ వర్సెస్ సందీప్ రెడ్డి వంగా వార్ కొనసాగుతున్న నేపథ్యంలో సందీప్ తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశాడు.”ఒకవేళ వాళ్లు నన్ను ఇండియాలో ఆపితే నేను హాలీవుడ్కు వెళ్లిపోతా. నాకు భాషా పరిమితులు అంటూ ఏం లేవు. నేను భోజ్పురి, కన్నడ, మలయాళం, పంజాబీతో పాటు ఇతర భాషల్లో కూడా సినిమాలు చేస్తాను” అని సందీప్ రెడ్డి వంగా చెప్పుకొచ్చాడు దీనితో ఏది ఏమైనా యానిమల్ మూవీకి సీక్వెల్ యానిమల్ పార్క్ను తెరకెక్కించేందుకు సందీప్ సిద్ధం అయ్యాడని తెలుస్తోంది.
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అదిరే శుభవార్త.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో జతకట్టనున్న వైభవ్..
- Foreign Investors: విదేశీ పెట్టుబడిదారులకు శుభవార్త.. పన్ను నిబంధనల సడలింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
- TMC Crisis: మమతకు మరో షాక్.. బీజేపీలోకి 20 మంది టీఎంసీ ఎంపీలు..
- CM Chandrababu: మంత్రులను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు.. అధికారులకు సీరియస్ క్లాస్..!
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అదిరే శుభవార్త.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో జతకట్టనున్న వైభవ్..
-
Foreign Investors: విదేశీ పెట్టుబడిదారులకు శుభవార్త.. పన్ను నిబంధనల సడలింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
TMC Crisis: మమతకు మరో షాక్.. బీజేపీలోకి 20 మంది టీఎంసీ ఎంపీలు..
-
Kala Chana Pulao Recipe: 4 స్టెప్స్లో కాలా చనా పులావ్.. టేస్ట్తో పాటు ప్రోటీన్ డబుల్.!
-
CM Chandrababu: మంత్రులను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు.. అధికారులకు సీరియస్ క్లాస్..!
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!