ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. గెలుపే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో రికార్డు సృష్టించింది. రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్డీఏ నేతలతో నేడు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర మంత్రివర్గంలో చేరడంపై బీజేపీ ప్రతిపాదనలు, రాష్ట్ర మంత్రివర్గ కూర్పు, తదితర అంశాలపై చర్చించనున్నారు.
AP: ఎమ్మెల్యేలతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కీలక సమావేశం..
- . ఎమ్మెల్యేలతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కీలక సమావేశం
- శాసనసభ పక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకునే అవకాశం ఉంది
![Maxresdefault (10)](https://d2zfbyesi0qka0.cloudfront.net/wp-content/uploads/2024/06/maxresdefault-10-2-1024x576.jpg)
Maxresdefault (10)