NTR-Neel: ‘డ్రాగన్’లో పవర్ఫుల్ పాత్రలో ఖుష్బూ? ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీలో అదిరిపోయే ట్విస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTR-Neel: ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ జూనియర్ ఎన్టీఆర్ – సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘డ్రాగన్’. గత ఏడాది కాలంగా ఈ సినిమా కోసం తారక్ అభిమానులతో పాటు, సినిమా ప్రియులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ నుంచి వచ్చే అప్డేట్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇటీవలే చిత్ర యూనిట్ జోర్డాన్లో ఒక భారీ యాక్షన్ షెడ్యూల్ను పూర్తి చేసుకుంది. అక్కడ ఎన్టీఆర్ ఎటువంటి డూప్ లేకుండా రిస్కీ స్టంట్స్ చేశారని సమాచారం. షెడ్యూల్ కంటే ముందుగానే చిత్ర బృందం షూటింగ్ పూర్తి చేసుకుని హైదరాబాద్కు చేరుకున్న విషయం తెలిసిందే.
READ ALSO: Buying New AC Tips: ఎండలు మండిపోతున్నాయి.. ఏసీ కొంటున్నారా? ఇవి తప్పనిసరిగా తెలుసుకోండి..
Also Read
- Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
- DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
- Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ఈ సినిమాలో నటించే నటీనటుల గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తెగ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ‘వార్ 2’ తర్వాత ఎన్టీఆర్తో ఆయన నటిస్తున్న రెండో సినిమా. ఈ విషయాన్ని అనిల్ కపూర్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా ధృవీకరించారు. మలయాళ స్టార్ టొవినో థామస్ ఇందులో విలన్గా నటిస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇదే సమయంలో తాజాగా మరొకరు కూడా ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేయబోతున్నారని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రముఖ నటీ ఖుష్బూ సుందర్ ఈ ప్రాజెక్ట్లో భాగం అయ్యారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదే నిజం అయితే ఖుష్బూ డ్రీమ్ తీరినట్లు అవుతుంది. పలు సందర్భాల్లో ఆమె మాట్లాడుతూ.. ఎప్పటి నుంచో తనకు తారక్తో నటించాలనే కోరిక ఉందని బయటపెట్టారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు చిత్ర బృందం ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
READ ALSO: David Reddy: ‘డేవిడ్ రెడ్డి’తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఉక్రెయిన్ భామ..
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!