Liquor Case: లిక్కర్ కేసుపై మాట్లాడే అర్హత ఆయనకు ఉందా: మంత్రి నిమ్మల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Liquor Case: తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లిక్కర్ కేసుపై మాట్లాడే అర్హత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఉందా అని ప్రశ్నించారు. లిక్కర్ తయారు చేసే డిక్షనరీ ఫ్యాక్టరీలు అన్నింటినీ సీఎంగా ఉన్న సమయంలో జగన్ తన గుప్పెట్లో పెట్టుకున్నాడని విమర్శించారు.
READ ALSO: Rakul Preet : కత్తిలాంటి అందాలతో రకుల్ రచ్చ..
Also Read
- TDP vs YSRCP: టెంపుల్ సిటీలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీ వర్సెస్ వైసీపీ
- Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
- Story Board: మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
- Tawa Paneer Tikka Recipe: ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్ 'తవా పనీర్ టిక్కా'.. సీక్రెట్ రెసిపీ మీకోసం!
ప్రభుత్వాన్ని అడ్డంగా పెట్టుకుని కల్తీ మద్యాన్ని ఏవిధంగా అమ్మేరో చూసాం, పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం తాగి 27 మంది చనిపోయిన ఘటనలు వెలుగు చూశాయి అని చెప్పారు. ఆ సమయంలో ఆరోగ్యాన్ని కొల్లగట్టడంతో పాటు జోబులు కూడా గుల్ల చేశారని ధ్వంజం ఎత్తారు. ఇవి కాకుండా గత పాలకులు లిక్కర్పై కూడా రుణాలు తీసుకుని వచ్చారని విమర్శించారు.
కల్తీ మద్యంపై సీఎం చంద్రబాబు ఉక్కు పాదం మోపారని అన్నారు.
రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని వెలికి తీసింది కూటమీ ప్రభుత్వమని అన్నారు. నకిలీ మద్యం తయారు చేసిన వారిని అరెస్టు చేసింది కూడా తామే అని చెప్పారు. జగన్ ప్రభుత్వంలో నకిలీ మద్యం తయారు చేసిన వారిలో ఎవరినైనా అరెస్ట్ చేశారా అని ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నకిలీ మద్యం ఎవరైనా తయారు చేయాలంటే అదే వారికి చివరి రోజు అవుతాదనే భయం నెలకొనేలా చర్యలు తీసుకున్నాం అని అన్నారు. కల్తీ మద్యం తయారీలో నైపుణ్యం కలిగిన వారు కండువాలు మార్చిన ఉపేక్షించకుండా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నకిలీ మద్యానికి చెక్ పెట్టేందుకు కూటమి ప్రభుత్వం ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ తీసుకువచ్చినట్లు చెప్పారు.
READ ALSO: Vadarevu Beach Tragedy: సరదాగా వెళ్తే ముగ్గురిని బలితీసుకున్న రాకాసి అలలు.. వాడరేవు తీరంలో విషాదం
తాజావార్తలు
-
TDP vs YSRCP: టెంపుల్ సిటీలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీ వర్సెస్ వైసీపీ
-
Vrushakarma: ‘వృషకర్మ’ నుంచి సాలిడ్ అప్డేట్..
-
India Unemployment: ఆరు నెలల గరిష్ఠానికి చేరిన భారత నిరుద్యోగ రేటు.. ఏప్రిల్లో 5.2% శాతానికి
-
Medical Shops: మే 20న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్స్ బంద్.. కారణం ఏంటంటే?
-
Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..