Train Derail: బెంగాల్లో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన మేదినీపూర్-హౌరా ప్యాసింజర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Train Derail: ఒడిశా తర్వాత ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో శనివారం రాత్రి రైలు ప్రమాదం జరిగింది. మేదినీపూర్ నుంచి హౌరా వెళ్తున్న లోకల్ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. శనివారం రాత్రి 10 గంటల సమయంలో ఖరగ్పూర్లోకి ప్రవేశించే ముందు గిరి మైదాన్ వద్ద ఈ రైలు ప్రమాదం జరిగింది. సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. ప్రమాద స్థలికి చేరుకున్న రైల్వే అధికారులు కేసును పరిశీలిస్తున్నారు.
ఇటీవల జూన్ 2న ఒడిశాలోని బాలాసోర్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఇందులో 288 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో కోరమాండల్ ఎక్స్ప్రెస్, SMVT బెంగళూరు-హౌరా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్, గూడ్స్ రైలు ఢీకొన్నాయి. దీంతో పెద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై ప్రధాని మోడీ సహా పలువురు అగ్రనేతలు సంతాపం వ్యక్తం చేశారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పరిశీలించారు. దీంతో పాటు ఘటనాస్థలికి చేరుకున్న ప్రధాని మోడీ క్షతగాత్రులను పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
Also Read
- Harish Rao-KTR: "బతుకంతా తెలంగాణది".. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
- Rishabh Pant: మైదానంలోనే కాదు.. ఆర్థికంగానూ రికార్డు బద్దలు.. నంబర్-1 ట్యాక్స్ పేయర్గా రిషభ్ పంత్..
Read Also:Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 31 కంపార్టుమెంట్లు ఫుల్..!
కూనూర్లో పట్టాలు తప్పిన రెండు కోచ్లు
ఆ తర్వాత దేశవ్యాప్తంగా అనేక రైలు ప్రమాదాలు జరిగాయి. గురువారం (జూన్ 8) తమిళనాడులోని కూనూర్ ప్రాంతంలో ఊటీ నుంచి మెట్టుపాళయం వెళ్తున్న రైలు రెండు కోచ్లు పట్టాలు తప్పాయి. అయితే ఈ ఘటనలో ప్రయాణికులెవరూ ప్రాణాలు కోల్పోయారు. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన కొన్ని రోజుల తర్వాత ఈ రైలు ప్రమాదం కూడా జరిగింది
జబల్పూర్లో గూడ్స్ రైలు రెండు కోచ్లు
మంగళవారం (జూన్ 6) మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో గూడ్స్ రైలుకు చెందిన రెండు ట్యాంకర్ కోచ్లు పట్టాలు తప్పాయి. పశ్చిమ మధ్య రైల్వే కథనం ప్రకారం.. భిటోని రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ రైలు ప్రమాదంలో కూడా ఎవరూ చనిపోలేదు.
Read Also:John Kaczynski: 17 ఏళ్లలో 16 పేలుళ్లు.. జైల్లోనే చనిపోయిన అమెరికా క్రూర నేరస్థుడు
తాజావార్తలు
-
Allu Arjun : సినిమా సినిమాకి కొత్త మేకోవర్తో వస్తోన్న అల్లు అర్జున్
-
Harish Rao-KTR: “బతుకంతా తెలంగాణది”.. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
-
Trump Marine One: ట్రంప్కు గగనతలంలో ప్రమాదం?.. ప్రయాణిస్తున్న ‘మెరైన్ వన్’కు దగ్గరగా వచ్చిన ప్యాసింజర్ విమానం
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
CSK-IPL 2027: చెన్నై సూపర్ కింగ్స్కు మరో షాక్.. స్టార్ కోచ్ కూడా గుడ్బై.. సీఎస్కే భవిష్యత్పై బెంగ!
ట్రెండింగ్
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!