Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Kcr Wants To Be The Prime Minister Wants Jogulamba Ammavaru

Minister Mallareddy: కేసీఆర్ ప్రధాని కావాలి.. జోగులాంబను కోరుకున్నా!

Published Date :December 19, 2022 , 4:49 pm
By NTV WebDesk
Minister Mallareddy: కేసీఆర్ ప్రధాని కావాలి.. జోగులాంబను కోరుకున్నా!
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నారని, కేసీఆర్ ప్రధాని కావాలని కోరుకున్నానన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. వనపర్తి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంఖుస్థాపన ల తరువాత పెద్ద గూడెం వద్ద బహిరంగ సభలో మంత్రులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిరంజన్ రెడ్డి,గంగుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రాములు,ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి,కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మల్లా రెడ్డి మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్నిరకాలుగా అభివృద్ధి చేస్తున్నారు.. కేసీఆర్ గారు దేశ ప్రధాని కావాలి…జోగులాంబ అమ్మవారిని కోరుకున్నాను.. దేశంలో కూడా తెలంగాణ అమలవుతున్న పథకాలు అమలుకావాలి. పక్క రాష్ట్రాలు కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ని గమనిస్తున్నాయి.

Read ALso: Pathan Controversy: పఠాన్ వివాదం.. ప్రవక్తపై మధ్యప్రదేశ్ స్పీకర్ సంచలన వ్యాఖ్యలు

పాలమూరు నుండి లక్షల మంది వలస వెళ్లే వారు..నేడు తెలంగాణ కు ఇతర రాష్ట్రాల నుండి లక్షలాది మంది వలస వస్తున్నారు..ఆరోగ్య తెలంగాణ కోసం జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసుకుంటున్నాం..ప్రైవేట్ స్కూల్స్ కి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. బీజేపీ మాయమాటలు నమ్మొద్దు..మన పార్టీ బి ఆర్ ఎస్…సీఎం కేసీఆర్ ప్రధాని కావాలన్నారు. మరో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. బీసీల విద్య కోసం అనేక గురుకులాలు,కళాశాలలు సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారు. గతంలో ఏ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఇలాంటి ప్రయత్నం చేయలేదన్నారు.

1,60,600 మంది బిసి బిడ్డలు గురుకులాల్లో విద్యను అభ్యసిస్తున్నారు. నూతనంగా 16 బిసి డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసుకున్నాం. కరీంనగర్, వనపర్తి లో బిసి అగ్రికల్చర్ డిగ్రీ మహిళ కాలేజ్ ను ఏర్పాటు చేసుకున్నాం. బీసీ బిడ్డలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందుతున్నాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఏం జరిగిందో వనపర్తిని చూస్తే తెలుస్తుంది. గురుకులాల ఏర్పాటు లో తెలంగాణ దేశానికే ఆదర్శం. గురుకుల స్కూల్స్,ఇంటర్ ,డిగ్రీ కాలేజ్ లు, పెద్దయెత్తున ఏర్పాటు చేసుకున్నాం.. మన ఊరు మన బడి కార్యక్రమంతో స్కూల్ లను బాగు చేస్తున్నాం అన్నారు మంత్రి సబిత ఇంద్రారెడ్డి. భవిష్యత్ లో హైదరాబాద్ లో ఉన్నవారు వనపర్తిలో చదవాలని ఆసక్తి చూపుతారన్నారు.

నేడు వనపర్తి జిల్లా కేంద్రం సమీపంలోని గోపాల్ పేట రహదారిలో సహచర మంత్రులు @SabithaindraTRS గారు, @SingireddyTRS గారు, @chmallareddyMLA గారు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రభుత్వ JNTU ఇంజనీరింగ్ కళాశాల, మరియు పీజీ కళాశాలను ప్రారంభించడం జరిగింది.@BRSparty pic.twitter.com/fsCgIVJ992

— Gangula Kamalakar (@GangulaBRS) December 19, 2022

మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. జేఎన్టీయూ కాలేజ్ ను వనపర్తిలో ఏర్పాటు చేసుకున్నాం.. రాష్ట్రంలో నాలుగు క్యాంపస్ లు ఉంటే వనపర్తి లో ఐదో కళాశాల ఏర్పాటు చేసుకున్నాం. కేజీ టూ విద్య లో భాగంగా వనపర్తి లో మెడికల్ కాలేజ్,నర్సింగ్ కాలేజ్,పీజీ సెంటర్,ఇంజినీరింగ్ కాలేజ్,బీఎస్సి అగ్రికల్చర్ ఉమెన్ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేసాం అన్నారు. వ్యవసాయ డిగ్రీ కళాశాల ను ఏర్పాటు చేసుకున్నాం.. ఈ సంవత్సరం 120 మంది విద్యార్థులు అగ్రికల్చర్ డిగ్రీ చదువుతారు…. కోటి 46 లక్షల ఎకరాలకు రైతుబంధు ఇచ్చాం అన్నారు. రైతు బంధు నిధుల్లో ఎక్కువశాతం ఎస్సి,ఎస్టీ,బిసి రైతులకు అందుతుంది. కోటి రెండు లక్షల ఎకరాల భూమి ఎస్సి,ఎస్టీ,బిసి రైతులకు చెందింది ఉందన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి.

Read Also: Lionel Messi: మెస్సీ అస్సాంలో పుట్టాడు.. కాంగ్రెస్ ఎంపీ ట్వీట్ వైరల్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BRS Party
  • cm kcr
  • development
  • Gagula Kamalakar
  • jogulamba

తాజావార్తలు

  • Off The Record : గరం గరంగా భద్రాచలం పోలీస్ వర్సెస్ పొలిటికల్ పంచాయితీ

  • Off The Record: వాసుపల్లి వ్యవహారం వైసీపీ నాయకత్వానికి తలపోటైందా?

  • Kidney Risk : మూత్రాన్ని ఆపుకుంటున్నారా.? అయితే ఈ విషయాలు తెలిస్తే అస్సలు ఆ పని చేయరు.!

  • Interest Rates Hike: ఆ బ్యాంక్‌లో లోన్ తీసుకున్న వారికి బిగ్‌షాక్..పెరగనున్న వడ్డీ రేట్లు..

  • Monalisa Marriage Controversy: ఇది లవ్‌ జిహాద్‌..! మోనాలిసా ప్రేమ పెళ్లిపై దర్శకుడు సంచలనం..

ట్రెండింగ్‌

  • Ear Care Tips: మీ చెవుల ఆరోగ్యం మీ చేతుల్లోనే.. ఈ 4 తప్పులు అస్సలు చేయకండి.!

  • Summer Hacks : వేసవిలో వాటర్ ట్యాంకు నీరు వేడెక్కుతోందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో నీటిని చల్లగా ఉంచండి..!

  • Leica కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌, 50MP ట్రిపుల్ కెమెరాల సెటప్ తో Xiaomi 17 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP టెలిఫోటో కెమెరా, 6000mAh బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • 80W ఫాస్ట్ ఛార్జింగ్, 100x జూమ్ కెమెరాతో HONOR Magic V6 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions