Janhvi Kapoor: ఆ డైరెక్టర్ తో జాన్వీకపూర్.. పూజలు చేస్తున్న పిక్స్ వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్టీఆర్ దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది.. త్వరలోనే సినిమా విడుదల కాబోతుంది.. అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. తమిళ్ డైరెక్టర్ తో కలిసి జాన్వీ పూజలు చేసిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి..
ధడక్ తో తెరంగేట్రం చేసి తొలి తోనే నటిగా ప్రశంసలు అందుకుంది.ఆ తర్వాత విభిన్న కంటెంట్ చిత్రాలను ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తుంది.. లేడీ ఓరియెంటెడ్ కథలను ఎంచుకుంటూ కథానాయికగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.. ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో రాబోతున్న దేవర చిత్రంలో జాన్వీ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఇందులో తంగం పాత్రలో కనిపించనుంది జాన్వీ. ఇటు తెలుగు, అటు హిందీ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్న జాన్వీకి దైవ భక్తి కూడా ఎక్కువే. సమయం దొరికినప్పుడల్లా.. తిరుమల శ్రీవారిని దర్శించుకుంటుంది జాన్వీ.. ఇప్పటికే ఎన్నో ప్రముఖ ఆలయాలను సందర్శించింది..
Also Read
- ‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
- YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
- AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
- 200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
తాజాగా ఉజ్జయినిలోని మహా కాళేశ్వరాలయానికి వెళ్లింది. తన ప్రియుడు శిఖర్ బహారియాతో కలిసి జాన్వీ మహా కాలేశ్వర్ స్వామిని దర్శించుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఆమెతోపాటు.. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ, అతని భార్య ప్రియ సైతం ఆ ఫోటోలలో కనిపిస్తున్నారు. దీంతో వీరంతా కలిసి వెళ్లారా ? లేదా అక్కడ అనుహ్యంగా కలిశారా ?అనేది తెలియరాలేదు.. కానీ ఈ ఫోటోలు ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి..
తాజావార్తలు
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!