Uttam Kumar Reddy : త్వరలో ఆ శాఖలో పదోన్నతులు.. గుడ్న్యూస్ చెప్పిన మంత్రి ఉత్తమ్ కుమార్
- త్వరలో నీటిపారుదల శాఖలో పదోన్నతులు
- అదే క్రమమంలో బదిలీల ప్రక్రియ మొదలు
- ఫైవ్ మెన్ కమిటీ సిఫార్సులననుసరించి : మంత్రి ఉత్తమ్ కుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttam Kumar Reddy : జనవరి మాసాంతానికి నీటిపారుదల శాఖలో పదోన్నతులు ఉంటాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అదే క్రమమంలో బదిలీల ప్రక్రియ మొదలవుతుందన్నారు. ఫైవ్ మెన్ కమిటీ సిఫార్సులననుసరించి.. న్యాయపరమైన అడ్డంకులను అధిగమించి బదిలీలు చేస్తామన్నారు. దశాబ్దాకాలంగా నీటిపారుదల శాఖ గాడి తప్పిందన్నారు మంత్రి ఉత్తమ్. ఎక్కువ ఖర్చుతో తక్కువ ప్రయోజనం జరిగిందని, నీటిపారుదల శాఖా బడ్జెట్ లో 11000 వేల కోట్లు అప్పులకు, వడ్డీలకే సరిపోతుందన్నారు. సంవత్సర కాలంగా శాఖాను గాడిలో పెడుతున్నామని, తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం పొందేలా ప్రణాళికలు చేస్తున్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మానవ వనరులు, మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన పేర్కొన్నారు. సంవత్సరం వ్యవధిలో 700 ఏఈఈలు,1800 లష్కర్ ఉద్యగాల భర్తీ ఉంటుందన్నారు.
Chandrababu: మోడీ అంటే నమ్మకం, విశ్వాసం
Also Read
- 200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
- Ponnam Prabhakar: "ఆ రోజే అనుమానం వచ్చింది".. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
- Dharmendra Pradhan: నీట్ ప్రశ్నాపత్రం లీక్పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన!
- Ambati Rayudu: IPL 2026లో తోపు కెప్టెన్ అతనే..
అంతేకాకుండా..’మరో 1300 ఉద్యగాల నియామకాలకుగాను పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు అనుమతులు. యావత్ భారతదేశంలోనే తెలంగాణా నీటిపారుదల శాఖకు ప్రత్యేక గుర్తింపు. ఆధునిక దేవాలయాలుగా పేరొందిన నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్,శ్రీశైలం ప్రాజెక్ట్ లు నిర్మాణాలు ఇక్కడి ఇంజినీర్లు రూపొందించిందే. వారి వారసత్వంగా యువ ఇంజినీర్లు ఎదగాలి. విధినిర్వహణలో సిన్సియారీటి, నిబద్ధత,పారదర్శకత కనిపించాలి. ఉమ్మడి రాష్ట్రంలోనూ, తెలంగాణాలోను నీటిపారుదల శాఖా అత్యంత ప్రతిష్టాత్మకమైనది. దీని ప్రతిష్టను కాపాడేందుకు యువ ఇంజినీర్లు కృషి చేయాలి.’ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
Sreemukhi: రామలక్షణులపై వ్యాఖ్యలు.. క్షమించమని యాంకర్ శ్రీముఖి వేడుకోలు
తాజావార్తలు
-
Film Chamber Meeting : ‘పెద్ది’ సినిమాకు లైన్ క్లియర్: థియేటర్ల వివాదంపై తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం!
-
Alia Bhatt :కేన్స్లో అలియాను పట్టించుకోలేదా..?
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
Ponnam Prabhakar: “ఆ రోజే అనుమానం వచ్చింది”.. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
-
Peddi: కథే ‘పెద్ది’కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటున్న బుచ్చిబాబు..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!