2024 పారిస్ ఒలింపిక్స్లో పురుషుల ఫ్రీస్టైల్ 57 కేజీల రెజ్లింగ్లో భారత ఆటగాడు అమన్ సెహ్రావత్ సెమీ-ఫైనల్కు చేరుకున్నాడు.అల్బేనియాకు చెందిన జెలిమ్ఖాన్ అబాకరోవ్పై సెహ్రావత్ 12-0తో విజయం సాధించాడు. తన ప్రత్యర్థికి పోరాటాన్ని ప్రారంభించడానికి ఏ మాత్రం సమయం ఇవ్వలేదు. 2024 పారిస్ గేమ్స్లో భారతదేశపు పురుష రెజ్లరలో అమన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కాగా.. సెమీ ఫైనల్ మ్యాచ్ ఈరోజు రాత్రి 9.45 గంటలకు జరగనుంది.
Paris Olympics 2024: సెమీస్కి చేరిన భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్..
- ఒలింపిక్స్ లో సెమీస్కి చేరిన భారత్ రెజ్లర్ అమన్ సెహ్రావత్
- 57 కిలోల విభాగంలో అల్బేనియా రెజ్లర్ ఖాన్ పై 12-0 తేడాతో అద్భుత విజయం.