పారిస్ ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు కాంస్య పతకం సాధించింది. సెమీస్ లో ఓడిన భారత జట్టు.. కాంస్య పతక పోరులో స్పెయిన్ పై 2-1 తేడాతో విక్టరీ నమోదు చేసింది. దీంతో.. భారత్ ఖాతాలో మొత్తం 4 కాంస్య పతకాలు చేరాయి.
Paris Olympics 2024: భారత్ ఖాతాలో మరో పతకం..
- పారిస్ ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన భారత హాకీ జట్టు
- స్పెయిన్ పై 2-1 తేడాతో విక్టరీ
- భారత్ ఖాతాలో మొత్తం 4 కాంస్య పతకాలు.