IIT kanpur: ఐఐటీ కాన్పూర్ పీహెచ్డీ విద్యార్థి క్యాంపస్లో ఆత్మహత్య.. మూడు వారాల్లో రెండో ఘటన
- ఐఐటీ కాన్పూర్ పీహెచ్డీ విద్యార్థి క్యాంపస్లో ఆత్మహత్య
- ఇది కేవలం 23 రోజుల్లోపు జరిగిన రెండవ ఆత్మహత్య
- మరణించిన విద్యార్థిని రాంస్వరూప్ ఇశ్రాంగా గుర్తించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐఐటీ కాన్పూర్ లో విద్యార్థుల ఆత్మహత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా కాన్పూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల ప్రకారం, 25 ఏళ్ల పీహెచ్డీ స్కాలర్ క్యాంపస్ లోపల ఉన్న నివాస భవనంలోని ఆరవ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఇది కేవలం 23 రోజుల్లోపు జరిగిన రెండవ ఆత్మహత్య కేసు. అధికారుల ప్రకారం, మరణించిన విద్యార్థిని రాంస్వరూప్ ఇశ్రాంగా గుర్తించారు. అతను ఎర్త్ సైన్సెస్ విభాగంలో రీసెర్చ్ స్కాలర్. మృతుడు తన భార్య మంజు, వారి మూడేళ్ల కుమార్తెతో కలిసి క్యాంపస్లోని న్యూ SBRA రెసిడెన్షియల్ బ్లాక్లోని AA 21 అపార్ట్మెంట్లో నివసించాడు. ఇశ్రాం రాజస్థాన్లోని చురు జిల్లా నివాసి.
Also Read:Vivo X200T లాంచ్ తేదీ ఖరారు.. 50MP + 50MP + 50MP ట్రిపుల్ కెమెరాతో పాటు అదిరిపోయే ఫీచర్స్..
Also Read
- India On Indus Waters: ఎంత మొత్తుకున్నా నీళ్లు ఇయ్యం.. పాక్కు భారత్ స్పష్టీకరణ..
- US Woman Shocked: అమెరికాలో రూ.85 వేలు, భారత్లో రూ.35 మాత్రమే.. మందుల ధరలపై మహిళ షాక్..
- PM Modi: న్యూజిలాండ్ టూర్కు మోడీ.. 40 ఏళ్లలో తొలి భారత ప్రధానిగా రికార్డ్
- Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
కళ్యాణ్పూర్ పోలీస్ స్టేషన్ నుండి ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి పోలీసు బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించాయని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్.ఎం. ఖాసిం అబిది తెలిపారు. “విద్యార్థి చాలా కాలంగా మానసిక ఒత్తిడికి లోనవుతున్నాడని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. గతంలో అతనికి చాలాసార్లు కౌన్సెలింగ్ జరిగింది” అని డీసీపీ తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం పంపామని, తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని డీసీపీ తెలిపారు. మృతుడి కుటుంబానికి సమాచారం అందించామని డీసీపీ తెలిపారు. ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్ మణీంద్ర అగర్వాల్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, ఇన్స్టిట్యూట్ ఒక తెలివైన ప్రతిభావంతులైన రీసెర్చ్ స్కాలర్ ని కోల్పోయిందని అన్నారు. డిసెంబర్ 29, 2025న, ఐఐటీ కాన్పూర్లో చివరి సంవత్సరం బిటెక్ చదువుతున్న విద్యార్థి తన హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తాజావార్తలు
-
India On Indus Waters: ఎంత మొత్తుకున్నా నీళ్లు ఇయ్యం.. పాక్కు భారత్ స్పష్టీకరణ..
-
Arunodaya Naganna Passes Away : మూగబోయిన విప్లవ గళం.. అరుణోదయ నాగన్న కన్నుమూత.!
-
US Woman Shocked: అమెరికాలో రూ.85 వేలు, భారత్లో రూ.35 మాత్రమే.. మందుల ధరలపై మహిళ షాక్..
-
PM Modi: న్యూజిలాండ్ టూర్కు మోడీ.. 40 ఏళ్లలో తొలి భారత ప్రధానిగా రికార్డ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
ట్రెండింగ్
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!
-
IND vs ENG 2nd T20: సంజును తొలగించకుండా, వైభవ్కు అవకాశం ఇవ్వాలంటే.. ఇదొక్కటే మార్గం!