Musi River: ఉప్పొంగుతున్న మూసీ నది.. భయం గుప్పిట్లో ప్రజలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Musi River: హుస్సేన్ సాగర్ కు వరద పోటెత్తుతుంతి. బంజారా, పికెట్, కూకట్ పల్లి నాలాల నుంచి హుస్సేన్ సాగర్ లోకి వరద వచ్చి చేరుతుంది. హుస్సేన్ సాగర్ లో నీటి మట్టం ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటింది. హుస్సేన్ సాగర్ లో 513.43 మీటర్లుగా ఉన్న ప్రస్తుత నీటి మట్టం కాగా.. హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 513.41 మీటర్లకు చేరింది. తూముల ద్వారా హుస్సేన్ సాగర్ నుంచి నీటిని మూసిలోకి వదులుతున్న అధికారులు. మూసి పరివాహక ప్రాంత ప్రజలను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది.
Read also: Nagarjuna Sagar: మళ్లీ కృష్ణమ్మ పరవళ్లు.. నాగార్జున సాగర్ 26 గేట్లు ఎత్తివేత…
Also Read
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Hyderabad: ప్రేమిస్తున్న యువకుడు మాట్లాడటం లేదని మనస్తాపం.. మైనర్ బాలిక ఆత్మహత్య.!
- Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
- CM Revanth Reddy : సీఎం రేవంత్ బిగ్ ప్లాన్.. స్పోర్ట్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలి మేకోవర్.!
రెండురోజులుగా కురుస్తున్న వానలకు హైదరాబాద్ వాసుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు జంట జలాశయాల నుంచి విడుదల చేసిన నీటితో మూసీ నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. పరిహాక ప్రాంతాల ప్రజలు… భయంతో అల్లాడుతున్నారు. పురానాపూల్ ముద్ద నీటితో నిండిపోయింది. భారీగా వరద నీరు చేరడంతో పరిసర ప్రాంతాల్లోని కాలనీలు నీట మునిగాయి. పురానాపూల్, జియాగూడ ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జియాగూడ ప్రాంతంలో చెరువులకు వెళ్లే రహదారులతో వాహనాల రాకపోకలను నియంత్రించారు. చాదర్ఘాట్, ముసారాంబాగ్ వంతెనలపై నుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో అధికారులు ట్రాఫిక్ను నిలిపివేశారు.
Read also: Re – Release : మురారి, ఇంద్ర రీరిలీజ్ రికార్డులు బద్దలు కొట్టిన.. గబ్బర్ సింగ్..
ముసారాంబాగ్ వంతెన మూసివేయడంతో అంబర్పేట నుంచి దిల్సుఖ్నగర్కు రాకపోకలు నిలిచిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మూసా నగర్, కమలా నగర్ పరిసరాలు మూసాయి వరద ముంపునకు గురైంది. మూసీ పరివాహక ప్రాంతంలోని చాదర్ఘాట్, మూసానగర్, శంకర్నగర్ కాలనీల వాసులను అధికారులు అప్రమత్తం చేసి బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. నాగోల్ పరిధిలోని అయ్యప్పకాలనీ కూడా వరద నీటిలో చిక్కుకుంది. ఇళ్లలోకి నీరు చేరడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలం రుద్రవల్లి గ్రామ శివారులోని లోలెవల్ వంతెనపై నుంచి ఎగువన ప్రవహిస్తోంది. దీంతో భూదాన్ పోచంపల్లి మండలంలోని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వలిగొండ మండలం సంగెం గ్రామ సమీపంలోని భీమలింగం వద్ద… లోలెవల్ వంతెనపై నుంచి మూసీ నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది.
Red Alert: తెలంగాణలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్..
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?