Twin Banana: జంట అరటిపండ్లను తింటే ఏమౌతుందో తెలిస్తే షాక్ అవుతారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Twin Banana: అరటిపండును ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారు.. వీటిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి.. అందుకే ఈ తియ్యని అరటిపండును వయస్సుతో సంబంధం లేకుండా అందరు తింటారు.. ఇక అరటిపండ్లు కూడా ఏడాది పొడవున కాస్తాయి.. ఆరోగ్య పరంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి. అరటిపండ్లను మనం ఎప్పుడైనా కొనుగోలు చేసినప్పుడు కొన్ని కొన్ని సార్లు జంట అరటి పండ్లు కూడా మనకు వస్తూ ఉంటాయి. అంటే ఒక అరటిపండుకి మరొక అటు అరటిపండు అతుక్కొని ఉంటుంది. దానినే జంట అరటి పండ్లు అని కూడా అంటారు..
Also Read
- Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
- Nellore: వివాహేతర సంబంధం.. నిండు ప్రాణం బలి.!
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
- Israel-France: ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్కు ఫ్రాన్స్ షాక్.. దేశంలోకి రాకుండా నిషేధం
ఈ అరటిపండ్లను తినడం వల్ల కవల పిల్లలు పుడతారని అపోహ అందరిలోనూ ఉంటుంది..ఆ జంట అరటిపండ్లను తినవచ్చా తినకూడదా అన్న అనుమానం చాలా మందికి కలుగుతూ ఉంటుంది. ఆ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఒకదానితో మరొకటి అతుక్కుపోయి వున్న కవల అరటిపళ్ళుగానీ ఉన్నాయా అని చూస్తాం. ఒకవేళ వుంటే ఆ కవల పండు వద్దని చెప్పి తీయించేస్తాం. కారణం? కవల అరటిపళ్ళను పిల్లలు తినకూడదు. పెద్దలు తింటే కవల పిల్లలు పుడతారు. కవల అరటి పళ్ళను దేవుడికి పెట్టకూడదు.. ఎందుకు పెట్టకూడదో అనే దానికి పెద్ద చరిత్రే ఉందని నిపుణులు అంటున్నారు..
Read Also:Onion Price Hike: కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి.. సెప్టెంబర్లో ఈ రేంజ్ ధరలు ఉండొచ్చు
మార్కెట్ లో కొన్న అరటిపళ్ళలో మనకి తెలియకుండానే కవల అరటిపళ్ళు వచ్చేస్తూ వుంటాయి. వాటిని పిల్లలకి పెట్టకుండా, దేవుడికి పెట్టకుండా పెద్దవాళ్ళే తింటూ ఉంటార. ఇంతకీ, కవల అరటిపళ్ళను పిల్లలకు పెట్టడం సంగతి అలా వుంచితే, కవల అరటిపళ్ళను దేవతలకు పెట్టకూడదా? అంటే.. అరటి చెట్టు అంటే మరెవరో కాదు. సాక్షాత్తూ దేవనర్తకి రంభ అవతారమే. శ్రీమహావిష్ణువు దగ్గర రంభ అందగత్తెనని అహంకార పూరితంగా విర్రవిగూతుంటే ఆమెను భూలోకంలో అరటి చెట్టుగా మార్చేశారు.. దేవతలకు నైవేద్యంగా ఉండమని చెబుతారు. దేవుడికి ఈ అరటిపండు ను పెట్టడం వల్ల తప్పులేదు.. ఇకపోతే తాంబూలంలో మాత్రం జంట అరటి పళ్ళను పెట్టకూడదు. ఎందుకంటే కవల అరటిపండులో రెండు పళ్ళు ఉన్నప్పటికీ అది ఒక్క పండుకిందే లెక్కలోకి వస్తుంది. మరి తాంబూలంలో ఒక్కపండు పెట్టకూడదు. అలాగని రెండు కవల అరటిపళ్లు తాంబూలంలో పెట్టామంటే చూడటానికి బాగోదు అందువల్ల తాంబూలంలో పెట్టక పోవడమే మంచిది..
తాజావార్తలు
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
-
STORY Board : తెలుగు సినీ పరిశ్రమ సంక్షోభంలో..!
-
Nellore: వివాహేతర సంబంధం.. నిండు ప్రాణం బలి.!
-
OTR : అమరావతిపై మంత్రి నారాయణ స్పీడ్ తగ్గిందా? క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది?
-
Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?