Thursday Remedies: గురువారం నాడు ఈ నివారణలు చేస్తే.. ఊహించని డబ్బు మీ సొంతం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Things to do on Thursday As Per Astrology: సనాతన ధర్మంలో వారంలోని ఏడు రోజులూ ఏదో ఒక దేవతకి అంకితం చేయపడ్డాయి. గురువారం రోజు విష్ణువు మరియు దేవ గురువు బృహస్పతికి అంకితం చేయబడింది. ప్రతిసారి మీ పనులు మధ్యలో ఆగిపోతే.. జాతకంలో బృహస్పతి బలహీనంగా ఉన్నాడని అర్ధం. దీనిని సమస్యను పరిష్కరించడానికి జ్యోతిషశాస్త్రంలో గురువారానికి సంబంధించిన కొన్ని ప్రత్యేక చర్యలు ఉన్నాయి. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుని జీవితంలో విజయం సాధించాలనుకుంటే.. జ్యోతిష్యంలోని ఈ 5 పరిష్కారాలను (Thursday Remedies For Money) ఓసారి ప్రయత్నించి చూడండి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఉపాధ్యాయుల ఆశీస్సులు:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గురువారంను విష్ణువు మరియు బృహస్పతి కాకుండా గురువుకు కూడా అంకితం చేయబడింది. ఈ రోజున మీ గురువు వద్ద ఆశీస్సులు తీసుకోండి. ఇలా చేయడం వల్ల మీ కెరీర్ పురోగమిస్తుంది. అంతేకాదు ఆలయ పూజారి పాదాలను తాకి ఆశీర్వాదం కూడా తీసుకోవచ్చు.
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
నెయ్యి దీపం:
గురువారం తెల్లవారుజామున స్నానం చేసి సూర్య భగవానుడికి నమస్కరించాలి. తరువాత విష్ణు మరియు దేవగురు బృహస్పతిని పూజించండి. శ్రీమహావిష్ణువుని పూజించే సమయంలో దేశీ నెయ్యితో దీపం వెలిగించి.. అందులో కాస్త కుంకుమ వేయండి.
పసుపు పండ్ల దానం:
వేద గ్రంధాల ప్రకారం.. జాతకంలో బృహస్పతి స్థానాన్ని బలోపేతం చేయడానికి పసుపు పండ్లను గురువారం రోజు దానం చేయాలి. బొప్పాయి, అరటి లాంటి పసుపు రంగులో ఉన్న పండ్లు దానం చేయొచ్చు. ఆసుపత్రికి వెళ్లి రోగులకు కూడా ఈ పండ్లు పంపిణీ చేయవచ్చు. ఇలా చేయడం వల్ల విష్ణువు సంతోశించి డబ్బు వర్షం కురిపిస్తాడు.
Also Read: World Cup 2023 Schedule: వన్డే ప్రపంచకప్ మ్యాచ్ల తేదీల్లో మార్పులు.. టీమిండియా షెడ్యూల్ ఇదే!
విష్ణునామ స్తోత్రం:
కుటుంబంపై విష్ణువు ఆశీర్వాదం ఉండాలంటే గురువారం విష్ణునామ స్తోత్రం లేదా విష్ణు చాలీసా పఠించాలి స్నానం చేసిన వెంటనే పూజ గదిలో గంగాజలం చల్లి.. మొదటి గురువారం కథ చదవాలి. ఆ తర్వాత విష్ణుసహస్త్రాణం పఠించాలి.
విష్ణువుకు నైవేద్యం:
పాలు మరియు కుంకుమ పువ్వుతో ఖీర్ తయారు చేసి విష్ణువుకు నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత కుటుంబం మొత్తం కలిసి ఆ ఖీర్ తినాలి. ఈ పరిహారాన్ని చేయడం వల్ల కుటుంబంలో ఐకమత్యం బలపడి కుటుంబం ఆనందంగా ఉంటుంది.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!