Thursday Remedies: గురువారం నాడు ఈ నివారణలు చేస్తే.. ఊహించని డబ్బు మీ సొంతం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Things to do on Thursday As Per Astrology: సనాతన ధర్మంలో వారంలోని ఏడు రోజులూ ఏదో ఒక దేవతకి అంకితం చేయపడ్డాయి. గురువారం రోజు విష్ణువు మరియు దేవ గురువు బృహస్పతికి అంకితం చేయబడింది. ప్రతిసారి మీ పనులు మధ్యలో ఆగిపోతే.. జాతకంలో బృహస్పతి బలహీనంగా ఉన్నాడని అర్ధం. దీనిని సమస్యను పరిష్కరించడానికి జ్యోతిషశాస్త్రంలో గురువారానికి సంబంధించిన కొన్ని ప్రత్యేక చర్యలు ఉన్నాయి. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుని జీవితంలో విజయం సాధించాలనుకుంటే.. జ్యోతిష్యంలోని ఈ 5 పరిష్కారాలను (Thursday Remedies For Money) ఓసారి ప్రయత్నించి చూడండి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఉపాధ్యాయుల ఆశీస్సులు:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గురువారంను విష్ణువు మరియు బృహస్పతి కాకుండా గురువుకు కూడా అంకితం చేయబడింది. ఈ రోజున మీ గురువు వద్ద ఆశీస్సులు తీసుకోండి. ఇలా చేయడం వల్ల మీ కెరీర్ పురోగమిస్తుంది. అంతేకాదు ఆలయ పూజారి పాదాలను తాకి ఆశీర్వాదం కూడా తీసుకోవచ్చు.
Also Read
- EV Market: ఎలక్ట్రిక్ వాహనాల జోరు..12 రెట్లు పెరిగిన EV మార్కెట్..
- Karnataka: కర్ణాటకలో దారుణం.. డాక్టర్ భర్తను చంపిన భార్య.. కుమారుడిపై కూడా కత్తితో దాడి
- Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు WFH.. 40 లక్షల లీటర్ల పెట్రోల్ సేవ్..
- Talliki Vandanam Scheme: గుడ్న్యూస్.. రూ.10,049 కోట్లు విడుదల.. 'తల్లికి వందనం'కి సొమ్ము ఖాతాల్లో పడేది ఎప్పుడంటే..?
నెయ్యి దీపం:
గురువారం తెల్లవారుజామున స్నానం చేసి సూర్య భగవానుడికి నమస్కరించాలి. తరువాత విష్ణు మరియు దేవగురు బృహస్పతిని పూజించండి. శ్రీమహావిష్ణువుని పూజించే సమయంలో దేశీ నెయ్యితో దీపం వెలిగించి.. అందులో కాస్త కుంకుమ వేయండి.
పసుపు పండ్ల దానం:
వేద గ్రంధాల ప్రకారం.. జాతకంలో బృహస్పతి స్థానాన్ని బలోపేతం చేయడానికి పసుపు పండ్లను గురువారం రోజు దానం చేయాలి. బొప్పాయి, అరటి లాంటి పసుపు రంగులో ఉన్న పండ్లు దానం చేయొచ్చు. ఆసుపత్రికి వెళ్లి రోగులకు కూడా ఈ పండ్లు పంపిణీ చేయవచ్చు. ఇలా చేయడం వల్ల విష్ణువు సంతోశించి డబ్బు వర్షం కురిపిస్తాడు.
Also Read: World Cup 2023 Schedule: వన్డే ప్రపంచకప్ మ్యాచ్ల తేదీల్లో మార్పులు.. టీమిండియా షెడ్యూల్ ఇదే!
విష్ణునామ స్తోత్రం:
కుటుంబంపై విష్ణువు ఆశీర్వాదం ఉండాలంటే గురువారం విష్ణునామ స్తోత్రం లేదా విష్ణు చాలీసా పఠించాలి స్నానం చేసిన వెంటనే పూజ గదిలో గంగాజలం చల్లి.. మొదటి గురువారం కథ చదవాలి. ఆ తర్వాత విష్ణుసహస్త్రాణం పఠించాలి.
విష్ణువుకు నైవేద్యం:
పాలు మరియు కుంకుమ పువ్వుతో ఖీర్ తయారు చేసి విష్ణువుకు నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత కుటుంబం మొత్తం కలిసి ఆ ఖీర్ తినాలి. ఈ పరిహారాన్ని చేయడం వల్ల కుటుంబంలో ఐకమత్యం బలపడి కుటుంబం ఆనందంగా ఉంటుంది.
తాజావార్తలు
-
EV Market: ఎలక్ట్రిక్ వాహనాల జోరు..12 రెట్లు పెరిగిన EV మార్కెట్..
-
Uttam Kumar Reddy : కమిషన్ల కక్కుర్తి వల్లే కాళేశ్వరం కూలిపోయింది
-
Karnataka: కర్ణాటకలో దారుణం.. డాక్టర్ భర్తను చంపిన భార్య.. కుమారుడిపై కూడా కత్తితో దాడి
-
Posani Krishna Murali: ‘లవ్ యూ రాజా’ డైలాగ్ వెనుక అసలు కథ ఇదే.. అసలు విషయం చెప్పిన పోసాని
-
Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు WFH.. 40 లక్షల లీటర్ల పెట్రోల్ సేవ్..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!