Gannavaram TDP: వంశీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన టీడీపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కృష్ణాజిల్లాలో రాజకీయం వేడెక్కుతూనే ఉంటుంది. మొన్న గుడివాడలో.. ఇప్పుడు గన్నవరంలో. టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే వుంది. గన్నవరం రెబల్ ఎం.ఎల్ ఏ వంశీ పై టీడీపీ నేతలు నిప్పులు చెరిగారు. టి.డి.పి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. నిన్న గన్నవరం నియోజక వర్గంలో టి.డి.పి పార్టీ తరుపున గెలిచి ఏరు దాటేక తెప్ప తగలపెట్టినట్లుగా మాట్లాడరు స్థానిక ఎమ్మెల్యే..నీకు రాజకీయ భిక్ష పెట్టినందుకు సైకో అని అన్నావా? టీడీపీ హయాంలో గన్నవరం కి అధిక నిధులు మంజూరు చేసినందుకు సైకో అని అన్నావా? అన్నారు దొంతు చిన్నా.
నువ్వు ఒక సైకో.. పైశాచిక ఆనందం కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నాడు మీ జగన్ మోహన్ రెడ్డి….తల్లి తల్లి అంటూ భువనశ్వరి నీ నోటికి వచ్చినట్టు మాట్లాడింది నువ్వు కాదా వంశీ….మనం ఎక్కడ నుండి వచ్చాము మనం రాజకీయ అడుగు ఎలా వేశాం అని నీకు గుర్తు లేదా? పరిటాల రవి పేరు చెప్పుకొని నువ్వు ఎంత సంపందిచవ్ ఎన్ని దందాలు చేసేవో అది తెలియదా? తెలుగుదేశం పార్టీ లేక పోతే నువ్వు ఎక్కడ ఉన్నావో అది తెలుసుకో….ఒకరిని సైకో అనే అప్పుడు నువ్వు ఏంటి అనేది తెలుసుకో అని దుయ్యబట్టారు.
Also Read
- Mamata Banerjee: నా సీటు నుంచి పోటీ చేయండి.. మమతా బెనర్జీకి బంపర్ ఆఫర్..
- Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
- Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
Read Also: Gujarat Marriage: గుజరాత్లో నోట్ల వర్షం.. దేశమంతా దీనిపైనే చర్చ
రైతుకి గిట్టుబాటు ధర లేక అల్లాడి పోతున్నారు.. టీడీపీ తరపున గన్నవరం లో మా జాతీయ నాయకుడు చంద్రబాబు చెప్పిన విధంగా ఎవరు నిలబెట్టిన గెలిచి చూపిస్తాం….నాకు నేను మగాడు అనుకుంటే సరిపోదు.. ప్రజలే బుద్ధి చెబుతారు వచ్చే ఎన్నికల్లో.. చంద్రబాబు భిక్ష తో టి.డి.పి పార్టీ తరుపున గేలిచావ్ అది గుర్తు పెట్టుకోవాలి వంశీ నువ్వు. మధం ఎక్కి మాట్లాడుతున్నావ్ వంశీ….నీ మీద చంద్రబాబు,లోకేష్ కావాలా గెలవటానికి గన్నవరం టి.డి.పి పార్టీ గెలుపునకు అడ్డా. సామాన్య కార్యకర్త నీ గన్నవరం లో టి.డి.పి పార్టీ తరుపున నిలబెట్టిన గెలిపిచుకునేందుకు మేము సిద్ధంగా ఉన్నామన్నారు దొంతు చిన్నా.
మీ ముఖ్యమంత్రి లాగా నువ్వు మాట్లాడుతున్నవ్ మిస్టర్ వంశీ….వైసిపి పార్టీ నాయకుడు యార్లగడ్డ వెంక్ట్రవ్ తన సొంత కార్యక్రమానికి వై.సి.పి నాయకులు వెళితే నువ్వు వాలని పిలిచి వాళ్లకి వార్మింగ్ ఇవ్వలేదా?దమ్ముంటే పట్టాభి ఇంటికి వెళ్ళి చూడు ఏమి జరిగిద్దో వంశీ నీకు….గన్నవరం లో నీ మీద గెలవటానికి చంద్రబాబు,లోకేష్ అవసరం లా నిన్ను గెలవాలి అంటే నేను చాలు వంశీ…రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్నా….. మీకు వైసిపి లో విలువ ఉందా వంశీ….సైకో అంటే జగన్ జగన్ అంటే సైకో అది తెలుసుకో.. లోకేష్ మినిస్టర్ గా ఉన్నప్పుడు గన్నవరం కి ఎన్ని నిధులు తెచ్చి అభివృద్ధికి కృషి చేసెరో చూసుకో అని సవాల్ విసిరారు. ఒళ్లు జాగర్త పెట్టుకొని మాట్లాడు వంశీ…మహిళ నాయకులు. రాజీనామా చేసి గెలిచి గన్నవరం లో నీ సత్తా చూపించాలన్నారు. నీ పక్కన ఉన్న వాళ్ళు అందరూ నీ వాళ్ళు అవ్వరు వంశీ అది గుర్తు పెట్టుకోవాలన్నారు టీడీపీ నేతలు.
Read Also: Gujarat Marriage: గుజరాత్లో నోట్ల వర్షం.. దేశమంతా దీనిపైనే చర్చ
తాజావార్తలు
-
Mamata Banerjee: నా సీటు నుంచి పోటీ చేయండి.. మమతా బెనర్జీకి బంపర్ ఆఫర్..
-
Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
-
Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
-
Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
-
Kitchen Tips: ఈ వస్తువుల్ని ఫ్రిజ్లో పెట్టొద్దు.. నెమ్మదిగా విషంగా మారుతాయి..
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!