Fake Eggs: కృత్రిమ రంగులతో దేశీ గుడ్లను తయారు చేస్తున్న ముఠా.. 80,000 కు పైగా గుడ్లు స్వాధీనం
- కృత్రిమ రంగులతో దేశీ గుడ్లను తయారు చేస్తున్న ముఠా
- 80,000 కు పైగా గుడ్లు స్వాధీనం
- రంగు వేసి దేశీ గుడ్లుగా మార్చారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కల్తీకి కాదేది అనర్హం అన్నట్లు ఇప్పుడు గుడ్లు కూడా కల్తీ అవుతున్నాయి. కొందరు వ్యక్తులు డబ్బు మోజులో పడి దారుణాలకు ఒడిగడుతున్నారు. మంచి పోషకాలను అందించే గుడ్డును దాదాపు అందరు తమ డైట్ లో చేర్చుకుంటుంటారు. దీన్ని క్యాష్ చేసుకోవడం కోసం ఏకంగా ఆర్టిఫిషియల్ కలర్ ను ఉపయోగించి ఎగ్స్ తయారు చేస్తున్నారు. మొరాదాబాద్లోని ఆహార భద్రతా విభాగం పెద్ద మోసాన్ని బయటపెట్టింది. ఆ శాఖ ఒక గిడ్డంగిపై దాడి చేసి, కృత్రిమ రంగులతో దేశీ గుడ్లను తయారు చేస్తున్న మొత్తం ఫ్యాక్టరీని గుర్తించింది. సంఘటనా స్థలం నుండి 80,000 గుడ్లను బృందం స్వాధీనం చేసుకుంది. వీటిలో 45,360 రంగు గుడ్లు, 35,640 తెల్ల గుడ్లు ఉన్నాయి. వీటిని రంగు వేసి దేశీ గుడ్లుగా మార్చారు. అన్ని గుడ్లను వెంటనే జప్తు చేసి, మొత్తం గిడ్డంగిని సీజ్ చేశారు.
Also Read:Tomato Prices: భగ్గుమంటున్న టమాటా.. నెల రోజుల్లో 43% పెరిగిన ధరలు..
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Netanyahu vs Erdogan: ఇజ్రాయెల్-టర్కీ మధ్య మాటల యుద్ధం.. మధ్యప్రాచ్యంలో కొత్త టెన్షన్!
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్ల గుడ్లకు భారతీయ గుడ్లను పోలి ఉండేలా కృత్రిమంగా రంగులు వేస్తున్నారు. ఈ రంగు తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాన్ని కలిగిస్తుందంటున్నారు నిపుణులు. గుడ్ల రంగును మార్చడానికి ఉపయోగించే టీ ఆకు ద్రావణం, సిదానూర్ అనే రసాయనాన్ని కూడా ఈ బృందం గుర్తించింది. ఈ గుడ్ల మొత్తం మార్కెట్ విలువ సుమారు రూ.389,772 అని అధికారులు తెలిపారు. రంగు వేసిన గుడ్లు ఎక్కడికి సరఫరా అవుతున్నాయో తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతోందని వారు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
-
Nithya Menen: మెగాఫోన్ పట్టనున్న నిత్యా మీనన్?
-
Netanyahu vs Erdogan: ఇజ్రాయెల్-టర్కీ మధ్య మాటల యుద్ధం.. మధ్యప్రాచ్యంలో కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!