Fake IPS Officer: ఫిల్మ్నగర్లో నకిలీ ఐపీఎస్ అధికారి అరెస్ట్.. బాబు బాగోతం మాములుగా లేదు..
Fake IPS Officer: ఫిల్మ్నగర్లో నకిలీ ఐపీఎస్ అధికారి అరెస్ట్ కలకలం సృష్టించింది.. బాబు బాగోతం మామూలుగా లేదు. ఐపీఎస్, ఐఏఎస్ అధికారి అంటూ శశికాంత్ అనే వ్యక్తి మోసాలకు పాల్పడ్డట్టు పోలీసులు తేల్చారు. ఇద్దరు గన్మెన్లను పెట్టుకుని బిల్డర్లపై శశికాంత్ బెదిరింపులకు పాల్పడ్డాడు.. స్పెషల్ ఆఫీసర్ అంటూ బిల్డర్లతో డబ్బులు వసూళ్లకు పాల్పడ్డాడు.. పలు ప్రాజెక్టులు ఇప్పిస్తానంటూ బిల్డర్ల దగ్గర డబ్బులు వసూళ్లు చేశాడు.. తీసుకున్న డబ్బు ఇవ్వకుండా గన్మెన్లతో బెదిరింపులకు దిగాడు.. ఈ నిందితుడిపై పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు.
READ MORE: CM Chandrababu: చాయ్వాలా దేశానికి ప్రధాని కావడం అనేది రాజ్యాంగం ఇచ్చిన గొప్ప వరం..
Also Read
- Tamil Nadu Politics: తమిళనాడులో రాజకీయ సంచలనం.. ‘విజయ్’ కింగ్ మేకర్గా మారతారా? మరో షాకింగ్ సర్వే!
- Iran: ఇరాన్లో ఘోరం.. ఆయుధ మిషన్ పేలి 14 మంది సైనికులు మృతి
- Astrology: మే 2 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..
- Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
ఈ అంశంపై వెస్ట్జోన్ డీసీపీ శ్రీనివాసులు మాట్లాడారు. “శశికాంత్ ఇద్దరు బాడీగార్లను పెట్టుకుని మోసాలకు పాల్పడ్డాడు. తమిళనాడుకు చెందిన ఇద్దరు బాడీగార్డ్లను తమ ఆయుధాలతో వెంట ఉండేవారు.. వాహనాలకు పోలీస్ సైరన్లతో పాటుగా వాకీటాకీలను పెట్టుకుని నమ్మించాడు.. శశికాంత్ టీఎస్ ఐఐసీకి చెందిన ఫోర్జ్రీ లెటర్ను దగ్గర పెట్టుకొని అది చూపిస్తూ పలువురిని మోసాలకు పాల్పడ్డాడు. టీఎస్ ఐఐసీలో ల్యాండ్ ఇప్పిస్తానని చెప్పి గోల్డ్ జిమ్ ఓనర్ తో పాటు పలువురిని మోసం చేశాడు. గోల్డ్ జిమ్ నిర్వాహకుడు అలీ హసన్ దగ్గర 10 లక్షల రూపాయల మేర నమ్మించి వసూలు చేశారు. జిమ్ సూపర్వైజర్ దగ్గర కూడా 8 లక్షల రూపాయలు వసూలు చేశాడు. ఇంటి యజమానిని కూడా నమ్మించి డబ్బులు వసూలు చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేసి శశికాంత్ను అదుపులోకి తీసుకున్నాం. నిందితుడి దగ్గర నుంచి రెండు మొబైల్ ఫోన్లో ఆర్ సిమ్ కార్డులు రెండు వాకీ టాకీలు, నకిలీ గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకున్నాం. లైసెన్సుడు ఆయుధాలు కలిగిన వారు తమ పర్సనల్ ప్రొటెక్షన్ కోసమే వాడాలి. ఇతరుల రక్షణ కోసం వాడొద్దు. ఇది చట్టరీత్యా నేరం.. తమిళనాడుకు చెందిన లైసెన్సు హోల్డర్లు ఇక్కడ గన్మెన్లుగా వ్యవహరించారు.. వీరిపై కేసులు నమోదు చేశాం.. ప్రభుత్వ అధికారులమని చెప్పి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి.. ఎవరు కూడా అలాంటి వారిని నమ్మి మోసపోవద్దు..” ” అని డీసీపీ శ్రీనివాసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
EU Car Import Duties: ఈయూ కంపెనీలకు భారీ ఎదురుదెబ్బ.. కార్లు, ట్రక్కులపై 25% సుంకం విధించిన ట్రంప్
-
Tamil Nadu Politics: తమిళనాడులో రాజకీయ సంచలనం.. ‘విజయ్’ కింగ్ మేకర్గా మారతారా? మరో షాకింగ్ సర్వే!
-
Delhi Capitals Record: ఢిల్లీ క్యాపిటల్స్ సంచలనం.. ఐపీఎల్ చరిత్రలోనే టాప్ చేజ్ నమోదు!
-
Pickleball Players’ Plane Crash: టెక్సాస్లో ఘోర విమాన ప్రమాదం.. క్రీడాకారులతో వెళ్తున్న ఫ్లైట్ కూలి ఐదుగురు మృతి
-
Iran: ఇరాన్లో ఘోరం.. ఆయుధ మిషన్ పేలి 14 మంది సైనికులు మృతి
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!