Dhirubhai Ambani Birthday : అంబానీ తన బిడ్డల కోసం ఎంత సంపదను మిగిల్చాడో తెలుసా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhirubhai Ambani Birthday : ధీరూభాయ్ అంబానీ భారతీయ పరిశ్రమలో అత్యంత ప్రభావవంతమైన, స్ఫూర్తిదాయకమైన వ్యక్తులలో ఒకరు. గుజరాత్లోని చోర్వాడ్ అనే చిన్న గ్రామంలో 28 డిసెంబర్ 1932న జన్మించిన ధీరూభాయ్ సాధారణ నేపథ్యం నుండి ఎదిగి విజయాల కొత్త శిఖరాలను తాకారు. కృషి, ఓర్పు, దృఢ సంకల్పంతో ఏ లక్ష్యమైనా సాధించవచ్చనడానికి ఆయన జీవితమే నిదర్శనం.
కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ధీరూభాయ్ చిన్నవయసులోనే చదువును వదిలేయాల్సి వచ్చింది. ఉపాధి వెతుక్కుంటూ యెమెన్ వెళ్లి అక్కడ పెట్రోల్ పంపులో పనిచేశాడు. ఈ సమయంలో అతను వ్యాపారంలోని నైపుణ్యాలను అర్థం చేసుకున్నాడు. భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత, అతను ముంబైలోని ఒక చిన్న అద్దె ఇంటి నుండి రిలయన్స్కు పునాది వేశాడు. మొదట్లో వస్త్ర పరిశ్రమలోకి ప్రవేశించిన ధీరూభాయ్ తన దృష్టి, కృషితో పెట్రోకెమికల్స్, రిఫైనింగ్, టెలికాం, ఇతర రంగాలలోకి రిలయన్స్ను విస్తరించారు.
Also Read
- Mithali Raj: 'నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు'.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
- Mithali Raj: 'సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..' పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
- Suryakumar Yadav: ‘నా వంతు కృషి చేస్తున్నా’.. టీమిండియాలోకి రీఎంట్రీపై కీలక వ్యాఖ్యలు..!
- OdalaRevu Fishermens: చుట్టూ చీకటి.. చాలా భయమేసింది.. 23 రోజులు నరకయాతన అనుభవించాం!
Read Also:Nitish Kumar Reddy: తగ్గేదేలే.. ఆస్ట్రేలియాలో మొదటి సెంచరీతో అదరగొట్టిన నితీష్ కుమార్ రెడ్డి
ధీరూభాయ్ అంబానీ పుట్టినరోజు
డిసెంబర్ 28 నాడు ధీరూభాయ్ అంబానీ పుట్టినరోజు, ఆయన ఈ రోజు జీవించి ఉంటే అతని వయస్సు 92 సంవత్సరాలు. 1966లో యెమెన్ నుండి తిరిగి వచ్చిన ధీరూభాయ్ అంబానీ రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్ను స్థాపించారు, అది తర్వాత భారతదేశంలోని అతిపెద్ద సమ్మేళనాలలో ఒకటైన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL)గా మారింది. భారతదేశంలో ఈక్విటీ సంస్కృతిని రూపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషించాడు. రిలయన్స్ ఇండస్ట్రీస్ 1977లో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో లిస్ట్ అయిన మొదటి భారతీయ కంపెనీగా అవతరించింది.
మరణించే సమయానికి అతని సంపద ఇంతే
2002లో మరణించే సమయానికి ధీరూభాయ్ విలువ 2.9 బిలియన్ డాలర్లు. ఫోర్బ్స్ జాబితాలో ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో 138వ స్థానంలో నిలిచారు. అప్పట్లో రూ.60,000 కోట్లుగా ఉన్న ఆయన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ నేడు రూ.16.60 లక్షల కోట్ల విలువైన గ్లోబల్ కంపెనీగా అవతరించింది. ధీరూభాయ్ అంబానీ వారసత్వం ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ రిలయెన్స్ కంపెనీలను ముందుకు తీసుకువెళుతున్నారు. సాధారణ పరిస్థితుల్లోనూ అసాధారణ విజయం సాధించవచ్చని అతని జీవితం బోధిస్తుంది. భారతదేశ పారిశ్రామిక అభివృద్ధికి ధీరూభాయ్ అందించిన సహకారం అమూల్యమైనది.
Read Also:Tirumala Parakamani: తిరుమల పరకామణి సొమ్ముల స్వాహాపై పూర్తి విచారణ జరపాలన్న బీజేపీ నేతలు
తాజావార్తలు
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Rakhi Special: రక్షా బంధన్ పండుగకి ఇంట్లోనే ఓటీటీలో ఫ్యామిలీతో చూడాల్సిన 7 బెస్ట్ సినిమాలు
-
China Earthquake: చైనాలో భారీ భూకంపం.. సిచువాన్లో 5.1 తీవ్రతతో ప్రకంపనలు, నేపాల్లో మరోసారి వరద భయం!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
Suryakumar Yadav: ‘నా వంతు కృషి చేస్తున్నా’.. టీమిండియాలోకి రీఎంట్రీపై కీలక వ్యాఖ్యలు..!
ట్రెండింగ్
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!