Site icon NTV Telugu

Delhi: లజ్‌పత్‌నగర్‌ కంటి ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం.. మంటలార్పుతున్న 16 ఫైరింజన్లు

Fie

Fie

దేశ రాజధాని ఢిల్లీ లజ్‌పత్‌నగర్‌లోని కంటి ఆస్పత్రికిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఐ7 చౌదరి ఐ సెంటర్‌లో మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. సంఘటనాస్థలికి చేరుకుని 16 ఫైరింజన్లతో మంటలార్పుతున్నారు. పరిస్థితిని పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటి వరకు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో సమీప ప్రాంతాలన్నీ పొగతో కమ్ముకున్నాయి.

 

Exit mobile version