Team India: సెమీ ఫైనల్లో ఓటమి తర్వాత దీప్తి శర్మకు కొత్త బాధ్యత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India: సెమీ ఫైనల్లో గెలిచి ఫైనల్ కు చేరి ప్రపంచకప్ చేజిక్కించుకోవాలన్న టీం ఇండియా ఆశలకు ఆస్ట్రేలియా జట్టు గండికొట్టింది. సెమీఫైనల్లో ఓటమి తర్వాత భారత మహిళా క్రీడాకారిణి దీప్తి శర్మకు భారీ బాధ్యత మీద పడింది. యూపీ వారియర్స్ జట్టు నాయకత్వాన్ని ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ అలిస్సా హీలీకి అప్పగించింది. దీప్తి శర్మకు ఆ జట్టు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. యూపీ వారియర్స్ యాజమాన్యం దీప్తి శర్మ కోసం 2.6 కోట్లు ఖర్చు చేశారు. దీంతో జట్టు కెప్టెన్సీ దీప్తికి దక్కుతుందని అందరూ భావించారు కానీ టీమ్ మేనేజ్మెంట్ మాత్రం ఎలిసా హిల్లీకి అప్పగించింది.
Read Also: ICC World Cup: నేడు ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్.. గెలుపెవరిదో?
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
భారత్ సెమీ ఫైనల్ చేరే వరకు దీప్తి మంచి ప్రదర్శన చేసింది. ఐదు మ్యాచ్ల్లో మొత్తం ఆరు వికెట్లు తీసింది. పాకిస్థాన్తో జరిగిన తొలి మ్యాచ్లో ఒక వికెట్ తీసింది. అదే సమయంలో, ఆమె వెస్టిండీస్పై మూడు విజయాలు సాధించింది. ఇంగ్లండ్పై ఆమె ఒక్క వికెట్ మాత్రమే తీయగలిగింది. ఉమెన్స్ ఐపీఎల్ లీగ్ కోసం ఎదురు చూస్తున్నట్లు అలిస్సా హీలీ ప్రకటించింది. కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించినందుకు గర్వంగా ఉందని తెలిపింది. ఈ టోర్నీని గెలవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తామని అలిస్సా హీలీ చెప్పింది.
Read Also: Father Apologizes: నవీన్ కుటుంబానికి హరిహర కృష్ణ తండ్రి క్షమాపణలు..
యూపీ వారియర్స్ జట్టు
అలిస్సా హీలీ (సి), సోఫియా అసెల్టన్, దీప్తి శర్మ, తహిలా మాగ్రా, షబ్నీమ్ ఇస్మాయిల్, అంజలి సర్వాణి, రాజేశ్వరి గైక్వాడ్, ప్రశ్వి చోప్రా, శ్వేతా సెహ్రావత్, ఎస్ యశ్రీ, కిరణ్ నవ్గిరే, గ్రేస్ హారిస్, దేవిక వైద్య, లారెన్ బెల్, లక్ష్మి యాదవ్, లక్ష్మి యాదవ్ .
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!