Team India: సెమీ ఫైనల్లో ఓటమి తర్వాత దీప్తి శర్మకు కొత్త బాధ్యత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India: సెమీ ఫైనల్లో గెలిచి ఫైనల్ కు చేరి ప్రపంచకప్ చేజిక్కించుకోవాలన్న టీం ఇండియా ఆశలకు ఆస్ట్రేలియా జట్టు గండికొట్టింది. సెమీఫైనల్లో ఓటమి తర్వాత భారత మహిళా క్రీడాకారిణి దీప్తి శర్మకు భారీ బాధ్యత మీద పడింది. యూపీ వారియర్స్ జట్టు నాయకత్వాన్ని ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ అలిస్సా హీలీకి అప్పగించింది. దీప్తి శర్మకు ఆ జట్టు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. యూపీ వారియర్స్ యాజమాన్యం దీప్తి శర్మ కోసం 2.6 కోట్లు ఖర్చు చేశారు. దీంతో జట్టు కెప్టెన్సీ దీప్తికి దక్కుతుందని అందరూ భావించారు కానీ టీమ్ మేనేజ్మెంట్ మాత్రం ఎలిసా హిల్లీకి అప్పగించింది.
Read Also: ICC World Cup: నేడు ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్.. గెలుపెవరిదో?
Also Read
భారత్ సెమీ ఫైనల్ చేరే వరకు దీప్తి మంచి ప్రదర్శన చేసింది. ఐదు మ్యాచ్ల్లో మొత్తం ఆరు వికెట్లు తీసింది. పాకిస్థాన్తో జరిగిన తొలి మ్యాచ్లో ఒక వికెట్ తీసింది. అదే సమయంలో, ఆమె వెస్టిండీస్పై మూడు విజయాలు సాధించింది. ఇంగ్లండ్పై ఆమె ఒక్క వికెట్ మాత్రమే తీయగలిగింది. ఉమెన్స్ ఐపీఎల్ లీగ్ కోసం ఎదురు చూస్తున్నట్లు అలిస్సా హీలీ ప్రకటించింది. కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించినందుకు గర్వంగా ఉందని తెలిపింది. ఈ టోర్నీని గెలవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తామని అలిస్సా హీలీ చెప్పింది.
Read Also: Father Apologizes: నవీన్ కుటుంబానికి హరిహర కృష్ణ తండ్రి క్షమాపణలు..
యూపీ వారియర్స్ జట్టు
అలిస్సా హీలీ (సి), సోఫియా అసెల్టన్, దీప్తి శర్మ, తహిలా మాగ్రా, షబ్నీమ్ ఇస్మాయిల్, అంజలి సర్వాణి, రాజేశ్వరి గైక్వాడ్, ప్రశ్వి చోప్రా, శ్వేతా సెహ్రావత్, ఎస్ యశ్రీ, కిరణ్ నవ్గిరే, గ్రేస్ హారిస్, దేవిక వైద్య, లారెన్ బెల్, లక్ష్మి యాదవ్, లక్ష్మి యాదవ్ .
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!