BHEL: చంద్రయాన్ – 3 ఎఫెక్ట్.. 145 నిమిషాల్లో రూ.1166 కోట్లు ఆర్జించిన ప్రభుత్వ సంస్థ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BHEL: చంద్రయాన్ 3 ఆగస్టు 23న చంద్రునిపై విజయవంతంగా ల్యాండింగ్ చేసింది. ఇప్పుడు సెప్టెంబర్ 22న చంద్రుడు 14 రోజుల రాత్రి తర్వాత మళ్లీ వెలుగు చూడవచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని ఇస్రో బుధవారం ట్వీట్ ద్వారా వెల్లడించింది. ఈ వార్తల రాకతో చంద్రయాన్ 3 మిషన్ను విజయవంతం చేసిన ప్రభుత్వ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రిక్ షేర్లు పెరగడం ప్రారంభించాయి. గురువారం ప్రారంభ ట్రేడింగ్లో ఈ స్టాక్ దాదాపు 2 శాతం పెరిగింది. వాస్తవానికి చంద్రునిపై సూర్యకాంతి 14 రోజుల పాటు వస్తుంది. ఆపై 14 రోజులు చీకటిగా మారుతుంది. మిషన్ సూర్య కాంతితో నడుస్తోంది. అందువల్ల ఇది 14 రోజుల పాటు స్లీప్ మోడ్లోకి వెళ్లింది. ఇప్పుడు మరోసారి యాక్టివ్ మోడ్లోకి రావచ్చని భావిస్తున్నారు. శివశక్తి పాయింట్ వద్ద సూర్యోదయం మళ్లీ రానుంది.
Chandrayaan-3 Mission:
The Rover completed its assignments.Also Read
- Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
- IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
- Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
It is now safely parked and set into Sleep mode.
APXS and LIBS payloads are turned off.
Data from these payloads is transmitted to the Earth via the Lander.Currently, the battery is fully charged.
The solar panel is…— ISRO (@isro) September 2, 2023
Read Also:Puvvada Ajay Kumar: ఆ గ్యారెంటీ కార్డులను నమ్మితే.. ముందుకెళ్లిన తెలంగాణ మళ్లీ వెనక్కి వస్తుంది!
ఈ వార్తల తర్వాత గురువారం ఉదయం మార్కెట్ ప్రారంభమైనప్పుడు ప్రభుత్వ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్ షేర్లలో భారీ పెరుగుదల కనిపించింది. ఉదయం 9.15 నుంచి 11.40 మధ్య కంపెనీ షేర్లు రూ.126.30కి చేరాయి. ఈ కాలంలో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.43055 కోట్ల నుంచి రూ.44221 కోట్లకు పెరిగింది. అంటే ఈ కాలంలో కంపెనీ మార్కెట్ క్యాప్ లో రూ.1166 కోట్ల పెరుగుదల నమోదైంది. చంద్రయాన్ 3 మిషన్ విజయంలో అనేక ప్రభుత్వ కంపెనీలు ముఖ్యమైన సహకారం అందించాయి. ఇందులో భారత్ హెవీ ఎలక్ట్రికల్ కంపెనీ ఒకటి.
భారత్ హెవీ ఎలక్ట్రికల్ సంస్థ చంద్రయాన్ 3 మిషన్లో బ్యాటరీలను సరఫరా చేసింది. ఈ మిషన్ కోసం కంపెనీ బాయ్ మెటాలిక్ అడాప్టర్లను కూడా సరఫరా చేసింది. ప్రభుత్వ సంస్థ బీహెచ్ఈఎల్ చంద్రయాన్ 3 చంద్రుని ఉపరితలం చేరుకోవడంలో సహాయపడటానికి స్వదేశీ సాంకేతికత ఆధారంగా ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యూల్లో అమర్చిన టైటానియం ప్రొపెల్లెంట్ ట్యాంక్, బ్యాటరీలను తయారు చేసింది. ఈ కారణంగానే చంద్రయాన్ 3 చంద్రుడిపై విజయవంతంగా దిగింది.
తాజావార్తలు
-
OnePlus N6x: వన్ప్లస్ N6x త్వరలో భారత్లోకి.. ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లో మరో సంచలనం
-
Palli Chattambi OTT: ఓటీటీలోకి టోవినో థామస్ పీరియడ్ యాక్షన్ డ్రామా… స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
-
Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
-
Windfall Tax: పెట్రోల్-డీజిల్, ఏటీఎఫ్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ పన్ను అకస్మాత్తుగా పెంపు
-
The Paradise Rights : ప్యారడైజ్ రైట్స్ కోసం రూ. 110 కోట్లు అఫర్ చేసిన దిల్ రాజు.. పుకార్లు నమ్మొద్దన్న నిర్మాత
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!