Chennai : చెన్నైలో దారుణం అప్పు తీర్చలేదని స్నేహితుడి కొడుకులను చంపిన కసాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chennai : తమిళనాడుతో దారుణం చోటు చేసుకుంది. తీసుకున్న అప్పు చెల్లించలేదని స్నేహితుడి ఇద్దరు కొడుకులను మరో స్నేహితుడు చంపాడు. ఈ ఘటన తిరుపత్తూరు జిల్లా అంబూరులో చోటు చేసుకుంది. వసంత్ కుమార్ అనే వ్యక్తి తన స్నేహితుడు యోగరాజ్ కు 14 వేల అప్పు ఇచ్చాడు. కొన్ని కారణాల చేత స్నేహితుడి దగ్గర తీసుకున్న అప్పు చెల్లించలేకపోయాడు. అప్పు చెల్లింపుపై ఇరువురు మధ్య గత కోన్నిరోజులుగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అప్పు చెల్లించడానికి మరికొద్ది రోజులు సమయం కోరడంతో ఆగ్రహంతో స్నేహితుడు యోగరాజ్ ఇద్దరు కుమారులైన యోగిత్ (6), దర్శన్ (4)లకు స్నాక్స్ కొనిస్తానని తీసుకెళ్ళి కొట్టి చంపాడు వసంత కుమార్. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసిన దర్యా్ప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో 14,000 అప్పు చెల్లించకపోవడంతో యోగరాజ్ పిల్లల్ని కొట్టి చంపినట్లు వసంత్ కుమార్ ఒప్పుకున్నారు.
Also Read
తాజావార్తలు
-
Pawan Kalyan : పొదుపు చర్యలపై ప్రజలకు ఇబ్బంది కలగొద్దు..!
-
NTR Neel: యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డేకి ప్రశాంత్ నీల్ గిఫ్ట్ రెడీ.. ఇక రచ్చ రచ్చే!
-
West Bengal: కలకత్తా హైకోర్టులో మమతా బెనర్జీకి ఘోర అవమానం..
-
RCB: పాయింట్ల పట్టికలో టాప్లో ఉన్నా.. ఆర్సీబీ కంటే ఆ జట్టుకే ప్లే ఆఫ్ అవకాశాలు..
-
White House: చైనాలో ట్రంప్ టూర్.. హార్ముజ్ జలసంధిపై వైట్హౌస్ కీలక ప్రకటన
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?