Budget 2024: బడ్జెట్ కోసం ఆశగా ఎదురు చూస్తున్న పన్ను చెల్లింపుదారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Budget 2024: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23న పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పుడు ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం కోసం వేచి చూడాల్సిందే. దీనితో పాటు, సాధారణ పన్ను చెల్లింపుదారులు కూడా మరో విషయం కోసం ఎదురు చూస్తున్నారు. బడ్జెట్లో పన్ను మినహాయింపు లేదా పన్ను పరిమితికి సంబంధించి ప్రభుత్వం ఏదైనా పెద్ద ప్రకటన వస్తుందని ఆశపడుతున్నారు. అయితే దీనిపై నిపుణులు భిన్నమైన ప్రకటనలు చేస్తున్నారు. ఈసారి బడ్జెట్లో పన్నుకు సంబంధించి ప్రభుత్వం పెద్దగా ఎలాంటి ప్రకటన చేయకపోవచ్చని కొందరు భావిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో బడ్జెట్లో టాక్స్ ఫ్రంట్పై రిలీఫ్ గురించి అడిగినప్పుడు.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (ఎన్ఐపిఎఫ్పి) ప్రొఫెసర్ ఎన్ఆర్ భానుమూర్తి, ఎన్నికల ఫలితాలు ప్రభావం చూపుతాయని నేను అనుకోవడం లేదని అన్నారు. కానీ ప్రత్యక్ష పన్ను విధానం ప్రభావితం అవుతుంది. ప్రైవేట్ వినియోగం ఆందోళన కలిగించే విషయం కాబట్టి, పన్ను వసూళ్లు రికార్డు స్థాయికి చేరుకున్నప్పుడు జీఎస్టీ కౌన్సిల్ దాని రేట్లను తగ్గించడాన్ని పరిగణించాలి.
Read Also:Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Also Read
- Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
- Nellore: వివాహేతర సంబంధం.. నిండు ప్రాణం బలి.!
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
- Israel-France: ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్కు ఫ్రాన్స్ షాక్.. దేశంలోకి రాకుండా నిషేధం
మ్యూనిచ్కు చెందిన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ పాలక మండలి సభ్యుడు చక్రవర్తి మాట్లాడుతూ.. దేశ జనాభాలో కొద్ది భాగం మాత్రమే (సుమారు నాలుగు శాతం) ఆదాయపు పన్ను చెల్లిస్తుందన్నారు. ఆర్బిఐ డైరెక్టర్ల బోర్డు సభ్యుడు చతుర్వేది.. బడ్జెట్లో ఇప్పటికే గుర్తించిన మొత్తం ఏడు ప్రాధాన్యతలు, సమ్మిళిత వృద్ధి, మౌలిక సదుపాయాలు, పెట్టుబడి, సామర్థ్య వినియోగం, హరిత వృద్ధి, యువత, విద్యుత్, ఆర్థిక రంగాన్ని విస్తరించడంపై దృష్టిని కొనసాగించాలన్నారు.
Read Also:Joe Biden: అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న జో బైడెన్
80 కోట్ల జనాభాకు ఉచిత ఆహార ధాన్యాల పథకానికి సంబంధించిన ప్రశ్నకు సమాధానంగా చతుర్వేది మాట్లాడుతూ.. చాలా ప్రయత్నాల తరువాత, భారతదేశం 35 కోట్ల మందికి పైగా ప్రజలను పేదరికం నుండి బయటపడవేసింది.. వారు మళ్లీ అదే పరిస్థితికి రాకుండా అన్ని ప్రయత్నాలు చేయాలి. ఆహార కార్యక్రమాలు ఆ స్థాయిలో పరిష్కారంలో ఒక భాగం మాత్రమే. సూక్ష్మ , చిన్న సంస్థల అభివృద్ధి, మెరుగైన ఆరోగ్య కవరేజీ కోసం నిరంతర ప్రయత్నాలు.. పారిశుద్ధ్యానికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి. కోవిడ్ సమయంలో ప్రారంభించిన ఆహార పథకం వంటి అన్ని చర్యలను పునఃపరిశీలించాల్సిన అవసరం ఉంది. బదులుగా, గ్రామీణాభివృద్ధి వంటి ఇతర రంగాలు ఉన్నాయి. వీటిపై ప్రభుత్వ దృష్టి అవసరమన్నారు.
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?