Akhanda 2 : ఆ సినిమాకు బోయపాటి కెరీర్లోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట
- అఖండ 2ను లైన్లో పెట్టిన బోయపాటి, బాలయ్య
- ఆ సినిమాకు భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న డైరెక్టర్
- ఫస్ట్ క్లాస్ టెక్నీషియన్లతో పాన్ ఇండియా లెవల్లో మూవీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akhanda 2 : నందమూరి బాలయ్య బోయపాటి శ్రీనుల కాంబో తిరుగులేనిదని చాలా సార్లు నిరూపితం అయిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ వారి కాంబోలో వచ్చిన ప్రతి సినిమా హిట్ అయింది. వారిద్దరూ కలిసి ఇప్పటికే ‘సింహ’, ‘లెజెండ్’, ‘అఖండ’తో హ్యాట్రిక్ క్రియేట్ చేశారు. డబుల్ హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఇటీవల ‘అఖండ-2’ ని అధికారికంగా లాంచ్ చేసారు. అలా బోయపాటి-బాలయ్య అంటే మార్కెట్ లో ఓ బ్రాండ్ గా గుర్తింపు ఉంది. ప్రస్తుతం ‘అఖండ-2’ కోసం బోయపాటి రెడీ అవుతున్నాడు. ‘డాకు మహారాజ్’ విడుదల కాగానే బాలయ్య అఖండ-2 కోసం రంగంలోకి దిగుతారు. భారీ ఎత్తున ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. మొదటి సారి బాలయ్య పాన్ ఇండియాని షేక్ చేసే కంటెంట్ తో వస్తున్నారు. అఖండకు అనూహ్యాంగా హిందీ ఛానెల్స్ లో ఊహించని రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అందుకే అఖండ-2ని పాన్ ఇండియా లెవల్లో రెడీ చేస్తున్నారు. తాజాగా ఈ క్రేజ్ ని బోయపాటి ఎన్ క్యాష్ చేసుకుంటున్నాడు. ఈ సినిమాకి బోయపాటి తీసుకుంటోన్న పారితోషికం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఏకంగా రూ.22 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Read Also:Kanthi Dutt : సినిమా సెలెబ్రిటీస్ పరిచయాలతో కోట్లు కొట్టేసిన ‘కాంతి దత్’
Also Read
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
దీంతో ఇదే బోయపాటి కెరీర్ భారీ రెమ్యునరేషన్గా తెలుస్తోంది. ఇంతవరకూ ఏ సినిమాకు ఆయన ఈ రేంజ్ లో తీసుకోలేదు. ఇప్పటి వరకు ఆయన మహా అయితే 10 కోట్ల వరకూ అందుకున్నారు. కానీ ఈ సినిమాతో రెట్టింపు ఛార్జ్ చేస్తున్నారు. ఈ సినిమాకు బాలయ్య కుమార్తె తేజస్వీని సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. రామ్ అచంట-గోపీ అచంట నిర్మిస్తున్నారు. వాస్తవానికి అంఖడ హక్కులు నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి. సెకండ్ పార్ట్ కూడా ఆయనే నిర్మించాలి. కానీ ఆయన స్థానంలో కొత్త నిర్మాతలు కనిపిస్తున్నారు. భారీ బడ్జెట్ తో వస్తున్నారు. సినిమాకు ఫస్ట్ క్లాస్ టెక్నీషియన్లు తీసుకుంటున్నారు. తమన్ ని యథావిధిగా సంగీత దర్శకుడిగా కొనసాగిస్తున్నారు. అఖండకు ఆయనే బాణీలను అందించిన సంగతి తెలిసిందే.
Read Also: Pushpa2 : నేడు పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్.. ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీస్ శాఖ
తాజావార్తలు
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!