Akhanda 2 : ఆ సినిమాకు బోయపాటి కెరీర్లోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట
- అఖండ 2ను లైన్లో పెట్టిన బోయపాటి, బాలయ్య
- ఆ సినిమాకు భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న డైరెక్టర్
- ఫస్ట్ క్లాస్ టెక్నీషియన్లతో పాన్ ఇండియా లెవల్లో మూవీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akhanda 2 : నందమూరి బాలయ్య బోయపాటి శ్రీనుల కాంబో తిరుగులేనిదని చాలా సార్లు నిరూపితం అయిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ వారి కాంబోలో వచ్చిన ప్రతి సినిమా హిట్ అయింది. వారిద్దరూ కలిసి ఇప్పటికే ‘సింహ’, ‘లెజెండ్’, ‘అఖండ’తో హ్యాట్రిక్ క్రియేట్ చేశారు. డబుల్ హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఇటీవల ‘అఖండ-2’ ని అధికారికంగా లాంచ్ చేసారు. అలా బోయపాటి-బాలయ్య అంటే మార్కెట్ లో ఓ బ్రాండ్ గా గుర్తింపు ఉంది. ప్రస్తుతం ‘అఖండ-2’ కోసం బోయపాటి రెడీ అవుతున్నాడు. ‘డాకు మహారాజ్’ విడుదల కాగానే బాలయ్య అఖండ-2 కోసం రంగంలోకి దిగుతారు. భారీ ఎత్తున ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. మొదటి సారి బాలయ్య పాన్ ఇండియాని షేక్ చేసే కంటెంట్ తో వస్తున్నారు. అఖండకు అనూహ్యాంగా హిందీ ఛానెల్స్ లో ఊహించని రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అందుకే అఖండ-2ని పాన్ ఇండియా లెవల్లో రెడీ చేస్తున్నారు. తాజాగా ఈ క్రేజ్ ని బోయపాటి ఎన్ క్యాష్ చేసుకుంటున్నాడు. ఈ సినిమాకి బోయపాటి తీసుకుంటోన్న పారితోషికం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఏకంగా రూ.22 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Read Also:Kanthi Dutt : సినిమా సెలెబ్రిటీస్ పరిచయాలతో కోట్లు కొట్టేసిన ‘కాంతి దత్’
Also Read
- Vaibhav's Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి... నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
- Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
- CM Chandrababu: వికసిత్ భారత్తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
- UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
దీంతో ఇదే బోయపాటి కెరీర్ భారీ రెమ్యునరేషన్గా తెలుస్తోంది. ఇంతవరకూ ఏ సినిమాకు ఆయన ఈ రేంజ్ లో తీసుకోలేదు. ఇప్పటి వరకు ఆయన మహా అయితే 10 కోట్ల వరకూ అందుకున్నారు. కానీ ఈ సినిమాతో రెట్టింపు ఛార్జ్ చేస్తున్నారు. ఈ సినిమాకు బాలయ్య కుమార్తె తేజస్వీని సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. రామ్ అచంట-గోపీ అచంట నిర్మిస్తున్నారు. వాస్తవానికి అంఖడ హక్కులు నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి. సెకండ్ పార్ట్ కూడా ఆయనే నిర్మించాలి. కానీ ఆయన స్థానంలో కొత్త నిర్మాతలు కనిపిస్తున్నారు. భారీ బడ్జెట్ తో వస్తున్నారు. సినిమాకు ఫస్ట్ క్లాస్ టెక్నీషియన్లు తీసుకుంటున్నారు. తమన్ ని యథావిధిగా సంగీత దర్శకుడిగా కొనసాగిస్తున్నారు. అఖండకు ఆయనే బాణీలను అందించిన సంగతి తెలిసిందే.
Read Also: Pushpa2 : నేడు పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్.. ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీస్ శాఖ
తాజావార్తలు
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
CM Chandrababu: వికసిత్ భారత్తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
-
UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
-
Shreyas Iyer: ఇంటి అద్దె రూ. 7.14 కోట్లు.. ముంబైలో హాట్ టాపిక్గా మారిన శ్రేయస్ అయ్యర్ కొత్త నివాసం..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!