Akhanda 2 : ఆ సినిమాకు బోయపాటి కెరీర్లోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట
- అఖండ 2ను లైన్లో పెట్టిన బోయపాటి, బాలయ్య
- ఆ సినిమాకు భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న డైరెక్టర్
- ఫస్ట్ క్లాస్ టెక్నీషియన్లతో పాన్ ఇండియా లెవల్లో మూవీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akhanda 2 : నందమూరి బాలయ్య బోయపాటి శ్రీనుల కాంబో తిరుగులేనిదని చాలా సార్లు నిరూపితం అయిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ వారి కాంబోలో వచ్చిన ప్రతి సినిమా హిట్ అయింది. వారిద్దరూ కలిసి ఇప్పటికే ‘సింహ’, ‘లెజెండ్’, ‘అఖండ’తో హ్యాట్రిక్ క్రియేట్ చేశారు. డబుల్ హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఇటీవల ‘అఖండ-2’ ని అధికారికంగా లాంచ్ చేసారు. అలా బోయపాటి-బాలయ్య అంటే మార్కెట్ లో ఓ బ్రాండ్ గా గుర్తింపు ఉంది. ప్రస్తుతం ‘అఖండ-2’ కోసం బోయపాటి రెడీ అవుతున్నాడు. ‘డాకు మహారాజ్’ విడుదల కాగానే బాలయ్య అఖండ-2 కోసం రంగంలోకి దిగుతారు. భారీ ఎత్తున ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. మొదటి సారి బాలయ్య పాన్ ఇండియాని షేక్ చేసే కంటెంట్ తో వస్తున్నారు. అఖండకు అనూహ్యాంగా హిందీ ఛానెల్స్ లో ఊహించని రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అందుకే అఖండ-2ని పాన్ ఇండియా లెవల్లో రెడీ చేస్తున్నారు. తాజాగా ఈ క్రేజ్ ని బోయపాటి ఎన్ క్యాష్ చేసుకుంటున్నాడు. ఈ సినిమాకి బోయపాటి తీసుకుంటోన్న పారితోషికం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఏకంగా రూ.22 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Read Also:Kanthi Dutt : సినిమా సెలెబ్రిటీస్ పరిచయాలతో కోట్లు కొట్టేసిన ‘కాంతి దత్’
Also Read
- Green Chillies Storage Tips: ఈ సింపుల్ ట్రిక్ చాలు.. పచ్చిమిరపకాయలు వారాల తరబడి ఫ్రెష్గా ఉంటాయి
- IND vs ENG: మ్యాచ్ రద్దు.. భారత్ బ్యాటింగ్లో కనిపించిన కీలక లోపాలు
- Tamil Nadu Politics: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఏఐఏడీఎంకేకు షాక్.. విజయ్ పార్టీకి భారీ బూస్ట్..
- Nara Lokesh: ఇప్పుడు 'మావిగన్'.. రేపు బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్ కలిపి ‘బెన్తాహై’ అంటారేమో..!
దీంతో ఇదే బోయపాటి కెరీర్ భారీ రెమ్యునరేషన్గా తెలుస్తోంది. ఇంతవరకూ ఏ సినిమాకు ఆయన ఈ రేంజ్ లో తీసుకోలేదు. ఇప్పటి వరకు ఆయన మహా అయితే 10 కోట్ల వరకూ అందుకున్నారు. కానీ ఈ సినిమాతో రెట్టింపు ఛార్జ్ చేస్తున్నారు. ఈ సినిమాకు బాలయ్య కుమార్తె తేజస్వీని సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. రామ్ అచంట-గోపీ అచంట నిర్మిస్తున్నారు. వాస్తవానికి అంఖడ హక్కులు నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి. సెకండ్ పార్ట్ కూడా ఆయనే నిర్మించాలి. కానీ ఆయన స్థానంలో కొత్త నిర్మాతలు కనిపిస్తున్నారు. భారీ బడ్జెట్ తో వస్తున్నారు. సినిమాకు ఫస్ట్ క్లాస్ టెక్నీషియన్లు తీసుకుంటున్నారు. తమన్ ని యథావిధిగా సంగీత దర్శకుడిగా కొనసాగిస్తున్నారు. అఖండకు ఆయనే బాణీలను అందించిన సంగతి తెలిసిందే.
Read Also: Pushpa2 : నేడు పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్.. ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీస్ శాఖ
తాజావార్తలు
-
Microsoft Layoffs: ఐటీ ఉద్యోగులకు మళ్లీ బ్యాడ్ న్యూస్.. మైక్రోసాఫ్ట్లో 5,000 మంది అవుట్! ఎవరెవరి ఉద్యోగాలు ఊడనున్నాయంటే?
-
OG 2: పవన్ కళ్యాణ్ కొత్త లుక్ వైరల్.. ‘ఓజీ 2’పై ఒక్క ఫోటోతోనే భారీ హైప్
-
UP Boy: వారంలో 3 రోజులు ఎల్కేజీ, 3 రోజులు ఫస్ట్ క్లాస్.. రెండు కుటుంబాల మధ్య నలిగిపోతున్న ఆరేళ్ల బాలుడు!
-
Green Chillies Storage Tips: ఈ సింపుల్ ట్రిక్ చాలు.. పచ్చిమిరపకాయలు వారాల తరబడి ఫ్రెష్గా ఉంటాయి
-
Android 17 Wrong Password Lock Feature: గూగుల్ కొత్త సెక్యూరిటీ ఫీచర్.. ప్రతి యూజర్ తెలుసుకోవాల్సిందే!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?