Bigg Boss 8 : బిగ్ బాస్ ముద్దుబిడ్డ కోసం ఆ కంటెస్టెంట్ బలి.. మరీ ఇంత అన్యాయమా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bigg Boss 8 : బిగ్ బాస్ సీజన్ 8 మొదట్లో కొంత ఆనాసక్తిగా అనిపించినా.. రాను రాను ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది. కొత్త కాన్సెప్ట్లతో జనాలను ఆకట్టుకుంటోంది. ఈ షో ప్రారంభమై ఇప్పటికే మూడు వారాలు గడిచిపోయాయి. ప్రస్తుతం నాలుగో వారాంతానికి చేరుకుంది. ఇప్పటికే ముగ్గురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ కాగా, ఇప్పుడు 11 మందితో షో నడుస్తోంది. ఇప్పుడు నాలుగో వారం పూర్తికావడంతో ఈ రోజు నాగార్జున ఎవరిని ఇంటికి పంపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. సోమవారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం అర్థరాత్రి వరకు ఓటింగ్ జరిగింది. ఓటింగ్ లైన్లు ముగియడంతో ఎవరికి తక్కువ ఓట్లు వచ్చాయని ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు. మరికొద్ది గంటల్లో ఈ వారం ఎలిమినేషన్పై పూర్తి క్లారిటీ రానుంది.
Read Also:Floods In Nepal: భారీ వరదలు.. 112 మంది మృతి.. కొట్టుకుపోయిన వందలాది మంది!
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
ఈ వారం కంటెస్టెంట్స్ సోనియా, పృథ్వీలు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. తక్కువ ఓట్లతో డేంజర్ జోన్లో ఉన్నారనే చర్చ జరుగుతోంది. నిఖిల్ అభిమానులకు సోనియా అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఈ క్యూటీ నిఖిల్ గేమ్పై నెగిటివ్ గా ప్రభావితం చూపుతోంది. అందుకే ఈ వారం ఆమెను ఇంటి నుంచి గెంటేయ్యాలంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. సోనియాపై కోపంతో ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్న వారికే నిఖిల్ ఫ్యాన్స్ బాగా ఓట్లు వేస్తున్నారు. కాబట్టి మరికొందరిని కాపాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సోనియా మాత్రం బలయ్యే అవకాశం ఉంది. కొన్ని మీడియా వర్గాలు నిర్వహించిన పోలింగ్ పై నిఖిల్ అభిమానులు రచ్చ స్పష్టంగా తెలుస్తోంది.
Read Also:Love Tragedy: ప్రేమ జంట ఆచూకీ కోసం అబ్బాయి అన్న వదినలు కిడ్నాప్..
ఈ వారం నామినేషన్లలో నబీల్, సోనియా, మణికంఠ, పృథ్వీ, ఆదిత్య, ప్రేరణ, నైనికా ఉన్నారు. శక్తి క్లాన్ చీఫ్ నిఖిల్ తన స్పెషల్ పవర్ తో నైనికను నామినేషన్ల నుంచి తప్పించాడు. ఈ వారం సోనియా, పృథ్వీ, నిఖిల్ల పనితీరు గురించి నబీల్ చాలా మాట్లాడాడు. ఆయన మాటలు ప్రేక్షకులకు నచ్చి ఓట్లు వేశారు. సోమవారం నాటి నామినేషన్లలో నబీల్, సోనియా మధ్య పెద్ద మాటల యుద్ధం నడిచింది. దీని తర్వాత నబీల్ మొత్తం ఓట్లలో 35 శాతం సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. అతని తర్వాత మణికంఠ ఎక్కువ ఓట్లు సాధించాడు. ప్రేరణ కూడా ఈ వారం సేఫ్గా ఉన్నట్లు తెలుస్తోంది. ఆదిత్య ఓం, పృథ్వీ, సోనియాలపై ఎలిమినేషన్ కత్తులు వేలాడుతుండగా.. నిఖిల్ అభిమానులు మాత్రం సోనియాను ఇంటికి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. పృథ్వీ, ఆదిత్య ఓంల కంటే ఆమెకు తక్కువ ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది కానీ బిగ్ బాస్ సోనియాను కాపాడి ఆదిత్య ఓంను ఇంటికి పంపిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె ఉంటేనే కంటెంట్ ఉంటుందని బిగ్ బాస్ భావిస్తున్నారని, ఓటింగ్ తో సంబంధం లేకుండా మరోసారి ప్రేక్షకులను సోనియాను సేవ్ చేసి అలరించేందుకు సిద్ధమయ్యారని సమాచారం.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!