Gyanvapi Case: జ్ఞానవాపీ మసీదు కేసులో బిగ్ ట్విస్ట్.. పిటిషన్ ను విత్ డ్రా చేసుకున్న రాఖీ సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gyanvapi Case: వారణాసి జ్ఞానవాపీ మసీదు కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఉన్న హిందూ విగ్రహాలను ఆరాధించేందుకు అనుమతి ఇవ్వాలని 2021 ఆగస్టులో రాఖీ సింగ్తో పాటు మరో నలుగురు మహిళలు పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పుడు ఆ పిటిషన్ కు సంబంధించి పిటిషనర్ రాఖీ సింగ్ రాష్ట్రపతికి లేఖ రాశారు. ఈ లేఖలో అనాయాస మరణాన్ని మంజూరు చేయాలని డిమాండ్ చేశారు పిటిషనర్.
Read Also: Varun Tej: ప్రిన్స్ ఎంగేజ్ మెంట్.. మెగా కుటుంబం స్పందించరేంటి..?
Also Read
- LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
- Passport Fee: 14 ఏళ్ల తర్వాత పాస్పోర్ట్ ఫీజులు పెంపు.. ఎంత పెరిగాయంటే..
- Ketan Agarwal Case: సియా-చేతన్ను కలిపిన ‘దీపావళి’.. ఆరోజు ఏం జరిగిందంటే..!
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
అయితే ఈ విషయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రతిస్పందన కోసం జూన్ 9 (శుక్రవారం) ఉదయం 9 గంటలలోపు వేచి ఉంటానని, ఆ తర్వాత తానే స్వయంగా నిర్ణయం తీసుకుంటానని రాఖీ సింగ్ రాష్ట్రపతికి రాసిన లేఖలో పేర్కొన్నారు. తోటి పిటిషనర్లు తనను వేధిస్తున్నారని ఈ లేఖలో పేర్కొన్నారు. ఈ కేసులో ప్రధాన హిందూ పిటిషనర్లలో ఒకరైన జితేంద్ర సింగ్ విసేన్ బంధువు రాఖీ సింగ్. జ్ఞాన్వాపి వివాదానికి సంబంధించిన అన్ని కేసుల నుండి తాను, తమ కుటుంబం వేధింపులకు గురవుతున్నట్లు ఆరోపించింది. ఆ తరువాత ఉపసంహరించుకుంటున్నట్లు శనివారం ప్రకటించారు.
Read Also: Minister Harish Rao: కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేం లేదు..
దేశం మరియు మత ప్రయోజనాల దృష్ట్యా.. వివిధ కోర్టుల్లో దాఖలైన జ్ఞానవాపికి సంబంధించిన అన్ని కేసుల నుండి నా కుటుంబం ఉపసంహరించుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు. జ్ఞానవాపిపై కేసు వేయడం పెద్ద తప్పు అని, హిందూ పిటిషనర్లతో పాటు అనేక మంది వేధించారని ఆరోపించారు. ఈ విషయంపై జితేంద్ర సింగ్ ఇచ్చిన ప్రకటనలో, ‘మతం’ కోసం నేను ఈ పోరాటం చేయలేను, అందుకే నేను దానిని వదిలివేస్తున్నాను… ఈ సమాజం మతం పేరుతో జిమ్మిక్కులు ఆడుతూ తప్పుదోవ పట్టించే వారితోనే ఉందని ఆరోపించారు. రాఖీ సింగ్ మరియు మరో నలుగురు మహిళా పిటిషనర్లు 2021 ఆగస్టులో హిందూ విగ్రహాలను పూజించేందుకు అనుమతి కోరుతూ అసలు దావా వేశారు.
తాజావార్తలు
-
LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
-
CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గిఫ్ట్.. రూ.1 కోటి రక్షణ
-
Passport Fee: 14 ఏళ్ల తర్వాత పాస్పోర్ట్ ఫీజులు పెంపు.. ఎంత పెరిగాయంటే..
-
Ketan Agarwal Case: సియా-చేతన్ను కలిపిన ‘దీపావళి’.. ఆరోజు ఏం జరిగిందంటే..!
-
Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!