Gyanvapi Case: జ్ఞానవాపీ మసీదు కేసులో బిగ్ ట్విస్ట్.. పిటిషన్ ను విత్ డ్రా చేసుకున్న రాఖీ సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gyanvapi Case: వారణాసి జ్ఞానవాపీ మసీదు కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఉన్న హిందూ విగ్రహాలను ఆరాధించేందుకు అనుమతి ఇవ్వాలని 2021 ఆగస్టులో రాఖీ సింగ్తో పాటు మరో నలుగురు మహిళలు పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పుడు ఆ పిటిషన్ కు సంబంధించి పిటిషనర్ రాఖీ సింగ్ రాష్ట్రపతికి లేఖ రాశారు. ఈ లేఖలో అనాయాస మరణాన్ని మంజూరు చేయాలని డిమాండ్ చేశారు పిటిషనర్.
Read Also: Varun Tej: ప్రిన్స్ ఎంగేజ్ మెంట్.. మెగా కుటుంబం స్పందించరేంటి..?
Also Read
అయితే ఈ విషయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రతిస్పందన కోసం జూన్ 9 (శుక్రవారం) ఉదయం 9 గంటలలోపు వేచి ఉంటానని, ఆ తర్వాత తానే స్వయంగా నిర్ణయం తీసుకుంటానని రాఖీ సింగ్ రాష్ట్రపతికి రాసిన లేఖలో పేర్కొన్నారు. తోటి పిటిషనర్లు తనను వేధిస్తున్నారని ఈ లేఖలో పేర్కొన్నారు. ఈ కేసులో ప్రధాన హిందూ పిటిషనర్లలో ఒకరైన జితేంద్ర సింగ్ విసేన్ బంధువు రాఖీ సింగ్. జ్ఞాన్వాపి వివాదానికి సంబంధించిన అన్ని కేసుల నుండి తాను, తమ కుటుంబం వేధింపులకు గురవుతున్నట్లు ఆరోపించింది. ఆ తరువాత ఉపసంహరించుకుంటున్నట్లు శనివారం ప్రకటించారు.
Read Also: Minister Harish Rao: కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేం లేదు..
దేశం మరియు మత ప్రయోజనాల దృష్ట్యా.. వివిధ కోర్టుల్లో దాఖలైన జ్ఞానవాపికి సంబంధించిన అన్ని కేసుల నుండి నా కుటుంబం ఉపసంహరించుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు. జ్ఞానవాపిపై కేసు వేయడం పెద్ద తప్పు అని, హిందూ పిటిషనర్లతో పాటు అనేక మంది వేధించారని ఆరోపించారు. ఈ విషయంపై జితేంద్ర సింగ్ ఇచ్చిన ప్రకటనలో, ‘మతం’ కోసం నేను ఈ పోరాటం చేయలేను, అందుకే నేను దానిని వదిలివేస్తున్నాను… ఈ సమాజం మతం పేరుతో జిమ్మిక్కులు ఆడుతూ తప్పుదోవ పట్టించే వారితోనే ఉందని ఆరోపించారు. రాఖీ సింగ్ మరియు మరో నలుగురు మహిళా పిటిషనర్లు 2021 ఆగస్టులో హిందూ విగ్రహాలను పూజించేందుకు అనుమతి కోరుతూ అసలు దావా వేశారు.
తాజావార్తలు
-
Ghost SIM Scam: ‘ఘోస్ట్ సిమ్’ గ్యాంగ్ గుట్టురట్టు.. 13 రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆక్టోపస్.!
-
OLA New EV: సర్వీస్ కష్టాలు తీరాయి.. సరికొత్త ఈవీ వాహనాలతో దూసుకురానున్న ‘ఓలా ఎలక్ట్రిక్’..
-
UP: పిలవని పేరంటానికి కాంగ్రెస్ నేతలు.. షాక్ ఇచ్చిన మాయావతి..
-
PM Modi: ఇటలీలో మోడీకి అత్యున్నత గౌరవం.. అగ్రికోలా మెడల్తో సత్కారం
-
Electric Scooters: హీరో, టీవీఎస్, ఓలా.. అద్భుతమైన రేంజ్, ఫీచర్లు.. ధరలు కేవలం రూ.44,990 నుండి ప్రారంభం
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!