Gyanvapi Case: జ్ఞానవాపీ మసీదు కేసులో బిగ్ ట్విస్ట్.. పిటిషన్ ను విత్ డ్రా చేసుకున్న రాఖీ సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gyanvapi Case: వారణాసి జ్ఞానవాపీ మసీదు కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఉన్న హిందూ విగ్రహాలను ఆరాధించేందుకు అనుమతి ఇవ్వాలని 2021 ఆగస్టులో రాఖీ సింగ్తో పాటు మరో నలుగురు మహిళలు పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పుడు ఆ పిటిషన్ కు సంబంధించి పిటిషనర్ రాఖీ సింగ్ రాష్ట్రపతికి లేఖ రాశారు. ఈ లేఖలో అనాయాస మరణాన్ని మంజూరు చేయాలని డిమాండ్ చేశారు పిటిషనర్.
Read Also: Varun Tej: ప్రిన్స్ ఎంగేజ్ మెంట్.. మెగా కుటుంబం స్పందించరేంటి..?
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
అయితే ఈ విషయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రతిస్పందన కోసం జూన్ 9 (శుక్రవారం) ఉదయం 9 గంటలలోపు వేచి ఉంటానని, ఆ తర్వాత తానే స్వయంగా నిర్ణయం తీసుకుంటానని రాఖీ సింగ్ రాష్ట్రపతికి రాసిన లేఖలో పేర్కొన్నారు. తోటి పిటిషనర్లు తనను వేధిస్తున్నారని ఈ లేఖలో పేర్కొన్నారు. ఈ కేసులో ప్రధాన హిందూ పిటిషనర్లలో ఒకరైన జితేంద్ర సింగ్ విసేన్ బంధువు రాఖీ సింగ్. జ్ఞాన్వాపి వివాదానికి సంబంధించిన అన్ని కేసుల నుండి తాను, తమ కుటుంబం వేధింపులకు గురవుతున్నట్లు ఆరోపించింది. ఆ తరువాత ఉపసంహరించుకుంటున్నట్లు శనివారం ప్రకటించారు.
Read Also: Minister Harish Rao: కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేం లేదు..
దేశం మరియు మత ప్రయోజనాల దృష్ట్యా.. వివిధ కోర్టుల్లో దాఖలైన జ్ఞానవాపికి సంబంధించిన అన్ని కేసుల నుండి నా కుటుంబం ఉపసంహరించుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు. జ్ఞానవాపిపై కేసు వేయడం పెద్ద తప్పు అని, హిందూ పిటిషనర్లతో పాటు అనేక మంది వేధించారని ఆరోపించారు. ఈ విషయంపై జితేంద్ర సింగ్ ఇచ్చిన ప్రకటనలో, ‘మతం’ కోసం నేను ఈ పోరాటం చేయలేను, అందుకే నేను దానిని వదిలివేస్తున్నాను… ఈ సమాజం మతం పేరుతో జిమ్మిక్కులు ఆడుతూ తప్పుదోవ పట్టించే వారితోనే ఉందని ఆరోపించారు. రాఖీ సింగ్ మరియు మరో నలుగురు మహిళా పిటిషనర్లు 2021 ఆగస్టులో హిందూ విగ్రహాలను పూజించేందుకు అనుమతి కోరుతూ అసలు దావా వేశారు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!