Abhinav Bindra: గోల్డ్ మెడల్ విన్నర్ కు అరుదైన గౌరవం.. ‘ఒలింపిక్ ఆర్డర్ అవార్డు’..
- 2008లో రైఫిల్ షూటింగ్లో భారత్కు బంగారు పతకాన్ని అందించిన తొలి ఒలింపిక్ స్వర్ణ విజేత బింద్రా..
- అభినవ్ తర్వాత 2021లో నీరజ్ చోప్రా జావెలిన్ త్రో ఈవెంట్లో వ్యక్తిగత స్వర్ణం సాధించాడు. అభినవ్ బింద్రా " ఒలింపిక్ ఆర్డర్ అవార్డు" ను అందుకోబోతున్నాడు.
- ఆగస్టు 10న పారిస్లో జరగనున్న అవార్డు వేడుకలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అతడిని ఈ అవార్డుతో సత్కరించనుంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhinav Bindra: భారత దిగ్గజ షూటర్ అభినవ్ బింద్రా ” ఒలింపిక్ ఆర్డర్ అవార్డు” ను అందుకోబోతున్నాడు. ఆగస్టు 10న పారిస్లో జరగనున్న అవార్డు వేడుకలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అతడిని ఈ అవార్డుతో సత్కరించనుంది. ఐఓసీ ప్రెసిడెంట్ థామస్ బాచ్ అభినవ్ బింద్రాకు లేఖ రాస్తూ ఈ సమాచారం అందించారు. ఒలంపిక్ మూమెంట్లో మీరు చేసిన ప్రశంసనీయమైన సేవకు మీకు ఒలింపిక్ ఆర్డర్తో సత్కరించాలని ఐఓసి ఎగ్జిక్యూటివ్ బోర్డు నిర్ణయించిందని లేఖలో రాశారు. అవార్డు వేడుకకు అభినవ్ను కూడా ఆహ్వానించాడు. బింద్రాకు ఈ అవార్డు ఇవ్వడంపై భారత క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవియా సంతోషం వ్యక్తం చేశారు.
Lalu Prasad Yadav: కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే నితీష్ రాజీనామా చేయాలి
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
ఒలింపిక్ ఆర్డర్ అవార్డ్ అంటే ఒలింపిక్ మూమెంట్ ఇచ్చే అతిపెద్ద అవార్డు. ఇది చాలా ప్రత్యేకమైన సహకారం కోసం ఇవ్వబడుతుంది. ఈ అవార్డును 1975లో ప్రారంభించారు. ఈ అవార్డును మూడు విభాగాల్లో అందజేస్తారు. బంగారం, వెండి, కాంస్యం. అప్పటి నుండి 116 మంది ప్రముఖులు గోల్డ్ ఒలింపిక్ ఆర్డర్ను అందుకున్నారు. వీరిలో ఒక భారతీయుడు కూడా ఉన్నాడు. ఒలింపిక్ మూమెంట్కు మద్దతు ఇచ్చినందుకు అభినవ్కు ఈ గౌరవం లభించింది. అతను ఒలింపిక్ మూమెంట్ ఇండియాతో అనుబంధం కలిగి ఉన్నాడు.
Tharun Sudhir Marriage : జైల్లో దర్శన్.. పెళ్ళికి రెడీ అయిన డైరెక్టర్-హీరోయిన్!
అభినవ్ బింద్రా కంటే ముందు భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఈ అవార్డును అందుకున్నారు. 1983లో ముంబైలో జరిగిన అవార్డు వేడుకలో ఇందిరా గాంధీకి ఈ అవార్డు లభించింది. 2008లో రైఫిల్ షూటింగ్లో భారత్కు బంగారు పతకాన్ని అందించిన తొలి ఒలింపిక్ స్వర్ణ విజేత బింద్రా. ఒలంపిక్స్లో వ్యక్తిగత స్వర్ణం సాధించిన భారతదేశం నుంచి తొలి ఆటగాడు. అభినవ్ తర్వాత, 2021లో నీరజ్ చోప్రా జావెలిన్ త్రో ఈవెంట్లో వ్యక్తిగత స్వర్ణం సాధించాడు.
Congratulations to @Abhinav_Bindra on being awarded the Olympic Order for outstanding contributions to the Olympic Movement!
His achievement fills us with pride and is truly well-deserved.
His name alone has inspired generations of shooters and Olympians. pic.twitter.com/w8i6Ykr09X
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) July 22, 2024
40 years ago, Former Prime Minister of India Smt Indira Gandhi Ji received the ‘Olympic order’ medal from the International Olympic Committee in 1983.
It’s the highest honour of the IOC which is given to those persons who help in the development of Olympic Games.
Soon, the… pic.twitter.com/osWOihdLzw
— Join the Congress (@jointhecongress) October 10, 2023
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..