Jharkhand: పాఠశాల ట్యాంక్ నీళ్లు తాగి 20 మంది విద్యార్థులకు అస్వస్థత
- పాఠశాల ట్యాంక్ నీళ్లు తాగి 20 మంది విద్యార్థులకు అస్వస్థత
- ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో విద్యార్థులు
- జార్ఖండ్లోని అప్గ్రేడ్ ప్రైమరీ స్కూల్లో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జార్ఖండ్లోని ఓ పాఠశాలలో అపశృతి చోటుచేసుకుంది. స్కూల్ ట్యాంక్ నుంచి వచ్చిన నీరు తాగి 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రాష్ట్ర రాజధాని రాంచీకి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న లతేహర్ జిల్లాలోని దురులోని అప్గ్రేడ్ ప్రైమరీ స్కూల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే పాఠశాల సిబ్బంది.. హుటాహుటినా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. స్థానిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అక్కడ వైద్యులు పరీక్షించారు. చిన్నారుల పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: GST : ముగిసిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం..వీటిపై పన్ను మినహాయింపు
Also Read
- Chandrababu: మహానాడుపై చంద్రబాబు సంచలన నిర్ణయం
- Fraud: రూ.1700 కోట్ల నకిలీ జీఎస్టీ కుంభకోణం బట్టబయలు.. ప్రధాన సూత్రధారి అరెస్ట్..
- LayOffs: స్టార్బక్స్లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. 300 మంది కార్పొరేట్ స్టాఫ్పై వేటు.. కొన్ని ఆఫీసుల మూసివేత..
- Foreign Travels: విదేశీ టూర్లపై భారీగా ట్యాక్స్ వేసేందుకు రంగం సిద్ధం! కేంద్రం ప్లాన్ ఇదేనా?
మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం పిల్లలు పాఠశాలలోని ట్యాంక్లోని నీరు తాగేందుకు వెళ్లారు. కొంత సమయం తర్వాత చాలా మంది విద్యార్థులు వాంతులు చేసుకోవడం ప్రారంభించారు. 20 మంది విద్యార్థులు అసౌకర్యానికి గురయ్యారని పాఠశాల ఉపాధ్యాయుడు తెలిపారు. నీటిలో దుర్వాసన వస్తోందని కొందరు విద్యార్థులు తెలిపారు. విద్యార్థులను స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించి పరీక్షలు నిర్వహించారు. ఇక నీటి శాంపిల్ను పరిశీలించేందుకు తీసుకున్నట్లు చాంద్వా బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ చందన్ కుమార్ తెలిపారు. చందన్ కుమార్ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
ఇది కూడా చదవండి: Sumit Nagal : మరోసారి ఒలింపిక్స్కు అర్హత సాధించిన టెన్నిస్ స్టార్..
తాజావార్తలు
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
Chandrababu: మహానాడుపై చంద్రబాబు సంచలన నిర్ణయం
-
Fraud: రూ.1700 కోట్ల నకిలీ జీఎస్టీ కుంభకోణం బట్టబయలు.. ప్రధాన సూత్రధారి అరెస్ట్..
-
Trump China Visit: చైనా భయంతో అమెరికాకు రాగానే వాటిని చెత్తబుట్టల్లో పడేసిన ట్రంప్ సిబ్బంది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే!
-
LayOffs: స్టార్బక్స్లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. 300 మంది కార్పొరేట్ స్టాఫ్పై వేటు.. కొన్ని ఆఫీసుల మూసివేత..
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!