R*ape Victim: ఆడ శిశువుకు జన్మనిచ్చిన 15 ఏళ్ల అత్యాచార బాధితురాలు.. తండ్రిని గుర్తించేందుకు డీఎన్ఏ టెస్ట్
- ఆడ శిశువుకు జన్మనిచ్చిన 15 ఏళ్ల అత్యాచార బాధితురాలు
- తండ్రిని గుర్తించేందుకు డీఎన్ఏ టెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లోని డియోరియా జిల్లాలో 15 ఏళ్ల అత్యాచార బాధితురాలు ఆడపిల్లకు జన్మనిచ్చింది. స్థానిక పోలీసులు బుధవారం ఒక ప్రకటనలో బాలిక తండ్రిని కనుగొనడానికి DNA పరీక్ష ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపారు. అదే సమయంలో, అత్యాచార నిందితుడు శశికాంత్ కుమార్ గౌర్ను అరెస్టు చేసి జైలుకు పంపినట్లు తెలిపారు. ఏడాది క్రితం బాధితురాలు అత్యాచారానికి గురైంది. నిందితుడు శశికాంత్ సురౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామానికి చెందిన మైనర్ బాలికపై అత్యాచారం చేసి, ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.
Also Read:RBI Governor: ట్రంప్ సుంకాల పెంపు ప్రకటనపై స్పందించిన ఆర్బీఐ గవర్నర్..
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
కొన్ని రోజుల తర్వాత బాధిత బాలిక కుటుంబానికి ఆమె గర్భం దాల్చిన విషయం తెలిసింది. దీంతో వారు వెంటనే పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 64 (అత్యాచారం), లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని కఠినమైన నిబంధనల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని డియోరియా పోలీసు సీనియర్ అధికారి ఒకరు వార్తా సంస్థకు తెలిపారు. దీని తరువాత స్థానిక నివాసి శశికాంత్ కుమార్ గౌర్ను అరెస్టు చేశారు.
Also Read:CM Revanth Reddy : రిజర్వేషన్లు ఇవ్వకపోతే మోడీని గద్దె దించుతాం
ఎస్పీ విక్రాంత్ వీర్ మాట్లాడుతూ.. మూడు రోజుల క్రితం మైనర్ పరిస్థితి విషమంగా ఉందని, దీని కారణంగా ఆమెను మహర్షి దేవ్రహా బాబా మెడికల్ కాలేజీలో చేర్పించారని, అక్కడ ఆమె ఆడ శిశువుకు జన్మనిచ్చిందని తెలిపారు. ప్రస్తుతం, నిందితుడు జైలులో ఉండగా, బాలిక తండ్రి గుర్తింపును చట్టబద్ధంగా నిర్ధారించడానికి DNA పరీక్ష ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు. కోర్టు విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. తల్లి, నవజాత శిశువు ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు.
తాజావార్తలు
-
IRCTC Beta Website 2026: ఐఆర్ సీటీసీ కొత్త వెబ్సైట్ వచ్చేసింది.. కొత్త బీటా వెబ్సైట్లో ఏమేం మారాయంటే?
-
Lionel Messi: 39 ఏళ్ల మెస్సీ.. మరో చరిత్రకు అడుగు దూరంలో.. గోల్డెన్ బూట్ గెలుస్తాడా?
-
Lionel Messi:19ఏళ్ల క్రితం మెస్సీ చేతుల్లో పెరిగిన బుడతడు.. ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్లో అతడికే సవాల్ విసురుతున్న చిచ్చరపిడుగు!
-
Vrushakarma OTT Deal: థియేటర్లకు ముందే ‘వృషకర్మ’ సంచలనం.. నాగ చైతన్య కెరీర్లోనే అతిపెద్ద డీల్ ఇదేనా?
-
Argentina vs England 2026: ఇంగ్లాండ్పై అర్జెంటీనా సంచలన విజయం.. వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లోకి
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!