UPSC: ఢిల్లీ ఎన్నికల కారణంగా యూపీఎస్సీ పర్సనాలిటీ టెస్ట్ తేదీ మార్పు.. ఎప్పుడంటే..!
- ఢిల్లీ ఎన్నికల కారణంగా యూపీఎస్సీ పర్సనాలిటీ టెస్ట్ తేదీ మార్పు
- వెబ్సైట్లో చెక్ చేసుకోవాలని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీఎస్సీ అభ్యర్థులకు కీలక అలర్ట్ జారీ చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల కారణంగా యూపీఎస్సీ సీఎస్ఈ 2024 ఇంటర్వ్యూను రీషెడ్యూల్ చేసింది. ఫిబ్రవరి 5న జరగాల్సిన పర్సనాలిటీ టెస్ట్ ఫిబ్రవరి 8కు మార్చబడినట్లు యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో పేర్కొంది.

Also Read
- EPFO కొత్త రూల్ .. PF డిపాజిట్పై కీలక మార్పు.. ఎవరికి లాభం?
- PM Narendra Modi: అమర్నాథ్ యాత్ర ప్రారంభం.. భక్తులకు ప్రధాని మోడీ లేఖ, ఐదు సంకల్పాలకు పిలుపు
- Siya Goyal: పూణే లోహగడ్ కోట హ*త్య కేసు.. మీడియాకు మిడిల్ ఫింగర్ చూపించిన సియా గోయల్.. వీడియో వైరల్
- Ayodhya Ram Temple Land Deal: అయోధ్య రామమందిర కేసులో కొత్త మలుపు.. భూ కొనుగోళ్లపై SIT దర్యాప్తు
సివిల్ సర్వీసెస్ (మెయిన్) ఎగ్జామినేషన్ పర్సనాలిటీ టెస్ట్ జనవరి 7న ప్రారంభమైంది. ఏప్రిల్ 17, 2025న ముగుస్తుంది. ఇంటర్వ్యూలో మొత్తం 2,845 మంది అభ్యర్థులు పాల్గొంటారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 5న కూడా టెస్ట్ ఉంది. అయితే అదే రోజున కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీని ప్రకటించింది. ఐదేళ్లకోసారి ఎన్నికలు వస్తాయి. కాబట్టి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని యూపీఎస్సీ ఇంటర్య్వూ తేదీని మార్పు చేసింది. ఫిబ్రవరి 5 నుంచి 8కు మార్చింది. ఈ మేరకు వెబ్సైట్లో చూసుకోవచ్చని పేర్కొంది. పర్సనాలిటీ టెస్ట్ రెండు సెషన్లలో జరుగుతుంది. ఉదయం సెషన్ ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం సెషన్ మధ్యాహ్నం 1 గంటలకు ప్రారంభమవుతుంది. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు ప్రయాణ ఖర్చుల రీయింబర్స్మెంట్కు అర్హులు. సెకండ్/స్లీపర్ క్లాస్ రైలు ఛార్జీలకు (మెయిల్ ఎక్స్ప్రెస్) మాత్రమే పరిమితం.
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 8న (శనివారం) విడుదల కానున్నాయి. దేశ రాజధానిలో జరిగే ఎన్నికలు కాబట్టి ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇక్కడు కాంగ్రెస్, ఆప్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. మరోసారి అధికారం కోసం ఆప్ ప్రయత్నం చేస్తోంది.
తాజావార్తలు
-
Tollywood : అక్టోబర్లో రజనీ vs చిరు vs వెంకీ.. గెలుపెవరిది
-
HP HyperX Omen 16: హెచ్ పీ హైపర్ఎక్స్ ఓమెన్ 16 వాలరెంట్ లిమిటెడ్ ఎడిషన్ గేమింగ్ ల్యాప్టాప్ లాంచ్..
-
Hyderabad: ఘట్కేసర్లో విషాదం.. రైలు కిందపడి దంపతుల ఆత్మహత్య!
-
EPFO కొత్త రూల్ .. PF డిపాజిట్పై కీలక మార్పు.. ఎవరికి లాభం?
-
Jupally Krishna Rao: “లెక్క తప్పు ఐతే రాజీనామా చేస్తా”.. కేసీఆర్, కేటీఆర్లకు మంత్రి జూపల్లి సవాల్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!