భారత్ లో “కరోనా” వైరస్ విజృంభణ కొనసాగుతున్నది. దేశంలో గడచిన 24 గంటలలో 35,178 “కరోనా” పాజిటివ్ కేసులు నమోదు కాగా…440 మంది మృతి చెందారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 37,169 కాగా…దేశంలో ఇప్పటివరకు నమోదయిన “కరోనా” పాజిటివ్ కేసుల సంఖ్య 3,22,85,857 కు చేరింది. ఇటు దేశ వ్యాప్తంగా ఉన్న యాక్టీవ్ కేసుల సంఖ్య 3,67,415 కు చేరగా…“కరోనా”కు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 23,14,85,923కు చేరింది. “కరోనా” వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 4,32,519 కు చేరింది. ఇక గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 17,97,559 “కరోనా” వైరస్ నిర్దారణ పరీక్షలు చేశారు.
భారత్ లో పెరిగిన కరోనా కేసులు…

corona