Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Sp Chief Akhilesh Yadav Alleges Massive Evm Fraud Vote Theft

UP Polls: అఖిలేష్‌ యాదవ్‌ సంచలన వ్యాఖ్యలు

Published Date :March 8, 2022 , 8:04 pm
By Sudhakar Ravula
UP Polls: అఖిలేష్‌ యాదవ్‌ సంచలన వ్యాఖ్యలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది.. ఈ నెల 10వ తేదీన ఫలితాలు రాబోతున్నాయి.. ఇక, సోమవారం పోలింగ్‌ ముగిసిన వెంటనే వెలువడిన ఎగ్జిట్‌పోల్స్‌లో మరోసారి యూపీలో విజయం సాధించేది బీజేపీయేనని స్పష్టమైంది.. అన్ని సర్వేలు.. మరోసారి యూపీలో యోగి సర్కార్‌ కొలువు తీరబోతోందని స్పష్టం చేశాయి.. అయితే, మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఎన్నికల కమిషన్‌ను మేం నమ్మడం లేదన్న ఎస్పీ చీఫ్‌.. ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేశారని ఆరోపించారు.. కౌంటింగ్‌కు ముందే ఈవీఎంలను మార్చారని విమర్శలు గుప్పించారు… ఎన్నికల కమిషన్‌ అధికారులే ఈవీఎంలను మార్చేశారని సంచలన ఆరోపణలు చేశారు.. బీజేపీ ఓడిపోయే నియోజకవర్గాలన్నింటిలో ఈవీఎంలను మార్చారని వ్యాఖ్యానించి.. పెద్ద చర్చకు తెరలేపారు.

Read Also: International Flights: అంతర్జాతీయ విమాన సర్వీసులపై కేంద్రం కీలక నిర్ణయం

ఇక, ఈ విషయాన్ని ఇంతటితో వదలకుండా… ఎన్నికల కమిషన్‌ దృష్టికి కూడా తీసుకెళ్లేందుకు సిద్ధం అవుతోంది సమాజ్‌వాదీ పార్టీ… ఎన్నికల కమిషన్ ముందుకు వెళ్లనున్నారు ఎస్సీ అధినేత అఖిలేష్ యాదవ్‌ బృందం… ఈవీల ట్యాపరింగ్ సంచలన ఆరోపణల చేసిన ఎస్పీ.. ఎప్పుడు ఈ వ్యవహారంపై ఈసీకి ఫిర్యాదు చేయనుంది.. పార్టీ కార్యాలయంలోని తన గదిలో కొందరు ముఖ్యులతో మంతనాలు జరిపిన అఖిలేష్ యాదవ్.. ఆ తర్వాత ఎన్నికల సంఘం అధికారులను కలిసి ఫిర్యాదు చేయబోతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags

తాజావార్తలు

  • Indian Railways: తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు శుభవార్త..

  • Anushka : పెళ్లి పీటలు ఎక్కనున్న స్వీటీ.. వరుడు ఎవరంటే?

  • Malaika Arora: కొడుకు కన్నా పదేళ్లు పెద్దోడితో బాలీవుడ్ హాట్ భామ డేటింగ్..

  • Rajendra Prasad: MGRపై అనుచిత వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్ర ప్రసాద్

  • TG Crop Loan: పంట రుణాల పరిమితి ఖరారు.. ఒక్క ఎకరాకు ఎంత రుణం ఇస్తారంటే..

ట్రెండింగ్‌

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • Trisha Krishnan: షాకింగ్ డెసిషన్.. దళపతి విజయ్ దారిలో త్రిష కృష్ణన్?

  • Sanju Samson-RR: రాజస్థాన్ రాయల్స్‌ను ఎందుకు వీడాడు.. ఊహించని విషయాలు వెల్లడించిన సంజు తండ్రి!

  • Korra Khichdi: బరువు తగ్గి, షుగర్ కంట్రోల్ ఉంచాలా? అయితే కొర్రలతో రుచికరమైన కిచిడీ ట్రై చేయండి..!

  • Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions