Karnataka School: దారుణం.. విద్యార్థులతో సెప్టెక్ ట్యాంక్ శుభ్రం చేయించిన ప్రిన్సిపాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలోని ఓ పాఠశాలలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులతో బలవంతంగా సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేయించింది యాజమాన్యం. స్వయంగా స్కూల్ ప్రిన్సిపాల్ దగ్గరుండి మరీ విద్యార్థులతో సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేయించిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. కోలార్ జిల్లాలోని మొరార్జీ దేశాయ్ రెసిడెన్షియల్ స్కూల్లో ఇటీవల 7, 8, 9వ తరగతి చదువుతున్న విద్యార్థులతో పాఠశాలలోని సెప్టిక్ ట్యాంక్ను శుభ్రం చేయించారు. ఐదారుగురు విద్యార్థులను బలవంతంగా లోపలికి దించి మరీ ట్యాంక్ను కడిగించారు.
Also Read: Joe Biden: అమెరికాలో కలకలం.. బైడెన్ కాన్వాయ్ని ఢీకొట్టిన కారు
Also Read
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను అదే స్కూల్కు చెందిన ఓ టీచర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. ఈ ఘటన రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. విద్యార్థులతో సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేయించడంపై స్కూల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ప్రిన్సిపల్, ఇద్దరు టీచర్లు, హాస్టల్ వార్డెన్ను సస్పెండ్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రిన్సిపల్, ఓ టీచర్ను అరెస్టు చేశారు. దీనిపై ఏకంగా రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య సోషల్ మీడియా వేదికగా స్పందించారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటానమి ఆయన పేర్కొన్నారు.
Also Read: Breaking: రాష్ట్రాలకు కేంద్రం కొవిడ్ అలర్ట్.. అప్రమత్తంగా ఉండాలని ఆదేశం
తాజావార్తలు
-
CM Chandrababu: వికసిత్ భారత్తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
-
UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
-
Shreyas Iyer: ఇంటి అద్దె రూ. 7.14 కోట్లు.. ముంబైలో హాట్ టాపిక్గా మారిన శ్రేయస్ అయ్యర్ కొత్త నివాసం..
-
Deewana : గుండెల్ని పిండేసే లవ్ స్టోరీ.. ‘దీవానా’ ట్రైలర్ అదిరిపోయిందిగా!
-
Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ ప్రమాదం ఎఫెక్ట్.. కీలక అధికారులపై వేటు..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!