PM Modi: హుగ్లీ నదిలో విహరించిన మోడీ.. దృశ్యాలు కెమెరాలో బంధించిన ప్రధాని
- బెంగాల్లో పర్యటిస్తున్న ప్రధాని మోడీ
- నేడు పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం
- శుక్రవారం ఉదయం హుగ్లీ నదిలో విహరించిన మోడీ
- దృశ్యాలు కెమెరాలో బంధించిన ప్రధాని
ప్రధాని మోడీ పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తున్నారు. రెండో దశలో ఎన్నికలు జరిగే జిల్లాల్లో మోడీ ప్రచారం నిర్వహిస్తున్నారు. గురువారం పలు ప్రాంతాల్లో మోడీ ఎన్నికల ర్యాలీలు నిర్వహించారు. ఈరోజు కూడా పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

Also Read
- UP: నోయిడాలో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్.. ఆయుధాలు స్వాధీనం
- IRS Officer Daughter Murder: నిందితుడి తీరుపై కోర్టుకు పోలీసులు షాకింగ్ రిపోర్ట్.. ఏముందంటే..!
- India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
- Elections 2026: ఓటర్ల సునామీ.. బెంగాల్, తమిళనాడులో 1947 తర్వాత రికార్డ్ పోలింగ్
ఇదిలా ఉంటే నిన్న సాయంత్రం హౌరా నుంచి కోల్కతా వరకు సుదీర్ఘ రోడ్షో నిర్వహించారు. హౌరా వంతెనపై కలియ తిరిగారు. ఇక పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం హుగ్లీ నదిలో విహరించారు. బోటుపై తిరుగుతూ దృశ్యాలను స్వయంగా కెమెరాలో బంధించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మోడీ తన ఎక్స్లో పోస్ట్ చేశారు.
పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. తొలి విడతగా గురువారం 152 స్థానాల్లో పోలింగ్ జరిగింది. భారీ స్థాయిలో ఓటింగ్ నమోదైంది. గత ఎన్నికల కంటే ఎక్కువగా పది శాతం పెరిగింది. గురువారం దాదాపు 92.88 శాతం పోలింగ్ నమోదైంది. ఇక రెండో విడతలో భాగంగా 142 స్థానాలకు ఈనెల 29న ఓటింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం మే 4న విడుదల కానున్నాయి.
Last evening, was on the Howrah Bridge during the long roadshow from Howrah to Kolkata. And this morning, saw it from the Hooghly river! pic.twitter.com/ri2MA1WbR8
— Narendra Modi (@narendramodi) April 24, 2026
Some more glimpses from the banks of the Hooghly.
Tried my hand at photographing this great river. Also caught a close glimpse of the Vidyasagar Setu and Howrah Bridge. pic.twitter.com/S6Nq6r2xOc
— Narendra Modi (@narendramodi) April 24, 2026
Some more glimpses from Kolkata. Indeed a very special morning at the Hooghly river. pic.twitter.com/D8Wwzy3KsX
— Narendra Modi (@narendramodi) April 24, 2026
తాజావార్తలు
-
MLC Ananthababu: నేడు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ.. అజ్ఞాతంలోకి ఎమ్మెల్సీ అనంతబాబు! ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు పిటిషన్పై ఇవాళ రాజమండ్రి జిల్లా ప్రధాన న్యాయమూర్తి కోర్టులో విచారణ జరగనుంది. సాక్షులను బెదిరించి బెయిల్ షరతులు ఉల్లంఘించారని పోలీసులు రెండు రోజుల క్రితం పిటిషన్ దాఖలు చేశారు. మూడు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న అనంతబాబు కోసం పోలీసులు గాలింపు చేపడుతున్నారు. మరోవైపు అనంతబాబును తక్షణమే అరెస్టు చేయాలంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా దళిత సంఘాలు, టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు, ఎమ్మార్పీఎస్ నేతలు ఆందోళనలు చేపట్టారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2022 మే నెలలో జరిగిన దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం డోర్ డెలివరీ కేసులో నవంబర్ 30 లోపు తుది తీర్పు ఇవ్వాలని ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాజమండ్రి జిల్లా కోర్టులో సాక్షుల విచారణ ప్రారంభం కానుంది. అయితే సాక్షులను ఎమ్మెల్సీ అనంతబాబు ఆయన అనుచరుల ద్వారా బెదిరింపులకు పాల్పడి.. డబ్బులు ఆశ చూపారని కాకినాడ సర్పవరం పోలీసులు ఈనెల 21న కేసు నమోదు చేశారు. దీంతో అనంతబాబు మరోసారి అరెస్టు అవుతారా?, ఆయన బెయిల్ రద్దు పిటిషన్పై న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది అనే ఉత్కంఠ నెలకొంది.
-
PM Modi: హుగ్లీ నదిలో విహరించిన మోడీ.. దృశ్యాలు కెమెరాలో బంధించిన ప్రధాని
-
UP: నోయిడాలో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్.. ఆయుధాలు స్వాధీనం
-
Stock Market: మార్కెట్లో కొనసాగుతోన్న నష్టాల పరంపర.. కారణమిదే!
-
Nithiin : నితిన్ – సితార ఎంటర్టైన్మెంట్స్ – డెబ్యూ డైరెక్టర్స్
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!