Tamil Nadu: కనిపించకుండా పోయిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి అనుమానాస్పద మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: తమిళనాడు కాంగ్రెస్ నేత అనుమానాస్పద స్థితిలో మరణించారు. రెండు రోజులుగా కనిపించకుండా వెళ్లిన అతను, అతని సొంత వ్యవసాయ క్షేత్రంలో మృతి చెందాడు. ఇది హత్య..? ఆత్మహత్యా.?. అనే కోణంలో మూడు పోలీస్ టీంలు దర్యాప్తు చేపట్టాయి. శనివారం తిరునల్వేలిలో కేపీకే జయకుమార్ మృతదేహాన్ని కాలిపోయిన స్థితిలో గుర్తించారు. ఆయన తిరునల్వేలి కాంగ్రెస్ తూర్పు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు.
Read Also: Sajjala Ramakrishna Reddy: ముస్లిం రిజర్వేషన్ అంశంపై సజ్జలతో చర్చించిన జేఏసీ నేతలు
Also Read
- PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
- New Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఈ ప్రాంతాల మధ్య మరో కొత్త ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రారంభం..
- Chhattisgarh Congress: ఛత్తీస్గఢ్లోని కాంగ్రెస్ ఆఫీస్లో వింతైన ఘటన.. నల్లాలు దొంగిలించి.. నేలపై 'లవ్ యూ' నోట్!
- Bhojshala Case: "భోజ్శాల ఆలయం కాదు".. హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు..
జయకుమార్ గురువారం అదృశ్యమయ్యాడు. దీనిపై మరుసటి రోజు అతని కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చనిపోవడానికి సూసైడ్ నోట్ రాసినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ఉంది అతని చేతిరాతనా కాదా..? అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జయకుమార్ది హత్యా, ఆత్మహత్య అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసేందుకు మూడు ప్రత్యేక పోలీస్ టీంలను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.
తాజావార్తలు
-
Pichi Potta Chicken : నోరూరించే ‘పిచి పొట్టా చికెన్’.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఇలా ఈజీగా చేసుకోండి.!
-
Manoj Manchu: మంచు మనోజ్ దంపతుల సంచలన నిర్ణయం.. ఐదుగురు పిల్లల దత్తత!
-
Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
-
PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
-
Drone Attack: అబుదాబిలో హై టెన్షన్.. అణు విద్యుత్ కేంద్రంపై డ్రోన్ల దాడి.. అసలు ఏం జరిగిందంటే!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..