Govt raises MSP: రైతులకు గుడ్ న్యూస్.. ఆరు పంటలకు మద్దతు ధర పెంపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Govt raises MSP on wheat by Rs 110: కేంద్ర మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల సంక్షేమం కోసం, రైతుల ఆదాయాన్ని పెంచే విధంగా పలు పంటల మద్దతు ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2022-24 ఆర్థిక సంవత్సరం రబీ సీజన్ కు గానూ.. 6 పంటలకు మద్దతు ధరలను పెంచింది. గోధుమ కనీస మద్దతు ధర క్వింటాల్ కు రూ. 110 పెంచింది. దీంతో క్వింటాల్ గోధుమల ధర రూ. 2,125కు చేరింది. ఇదే విధంగా అవాలకు రూ.400 మద్దతు ధర పెంచింది. దీంతో క్వింటాల్ ఆవాల ధర రూ. 5,450కు పెరిగింది.
Read Also: Gujarat: షాకింగ్ ఘటన.. డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి
Also Read
- Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో బాధిత కుటుంబానికి కోర్టు షాక్.. నెక్ట్స్ ఏంటి?
- Mamata Banerjee: మమత పార్టీలో విభేదాలు.. నిరసనకు 35 మంది ఎమ్మెల్యేలే హాజరు..
- Modi-Meloni: గంటల్లోనే కోట్లలో వ్యూస్.. ఇంటర్నెట్లో ప్రకంపనలు రేపుతున్న మెలోడీ వీడియో
- Suryastra Rocket: శత్రువులకు హెచ్చరికగా.. స్వదేశీ ‘సూర్యాస్త్ర’ రాకెట్ సక్సెస్.. పెరిగిన డిఫెన్స్ పవర్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ(సీసీఈఏ) ఎంఎస్పీ పెంపు నిర్ణయం తీసుకున్నారు. గోధుమ, ఆవాలు రబీ సీజన్ లో ప్రధాన పంటలుగా ఉన్నాయి. దీంతో ఈ రెండు పంటలకు మద్దతు ధర పెంచడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్, రబీ కాలాల్లో సాగయ్యే 23 పంటలకు కేంద్ర మద్దతు ధరలను నిర్ణయిస్తూ ఉంటుంది. 2021-22 ఏడాదిలో ప్రధాన పంట అయిన గోధుమకు రూ. 2,015 మద్దతు ధర ఉండేది ప్రస్తుతం ఎంఎస్పీ పెంచడంతో క్వింటాల్ ధర రూ. 2,125కు చేరింది. గోధుమ ఉత్పత్తి వ్యయం క్వింటాల్ కు రూ. 1,065గా కేంద్రం అంచానా వేస్తోంది.
మిగతా పంటల విషయానికి వస్తే బార్లీకి మద్దతు ధర రూ. 100 పెంచింది. దీంతో క్వింటాల్ బార్లీ ధర రూ. 1735కు చేరింది. ఇదే విధంగా శెనిగలకు రూ. 105 పెంచింది. క్వింటాల్ శనిగల ధర రూ. 5,335కు చేరింది. కందులకు రూ. 500 మద్దతు ధర పెంచింది. క్వింటాల్ కందుల ధర రూ. 6,000 కు చేరుకుంది. సన్ ఫ్లవర్ మద్దతు ధర రూ. 209కి పెంచింది. క్వింటాల్ సన్ ఫ్లవర్ ధర రూ.5650కు చేరుకుంది.
తాజావార్తలు
-
Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో బాధిత కుటుంబానికి కోర్టు షాక్.. నెక్ట్స్ ఏంటి?
-
KKR Vs MI: ఈడెన్ గార్డెన్స్లో హైవోల్టేజ్ పోరు: టాస్ గెలిచిన కేకేఆర్.. ముంబై బ్యాటింగ్..
-
iQOO 15T: ఐకూ 15T విడుదల.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్
-
RBI: ఈఎంఐ కట్టలేదని ఫోన్ బ్లాక్ చేస్తున్నారా..? బ్యాంకులకు ఆర్బీఐ వార్నింగ్.. ఇకపై అలా చేస్తే కుదరదు..
-
TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!