Maharashtra Polls: నెలకు 3వేలు.. ఫ్రీ బస్ సహా 5 గ్యారంటీలు ప్రకటించిన రాహుల్
- మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు గ్యారంటీల ప్రకటన
- నెలకు 3 వేలు.. ఫ్రీ బస్ సహా 5 గ్యారంటీలు ప్రకటించిన రాహుల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఐదు గ్యారంటీలను ప్రకటించింది. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్గాంధీచే ఈ వాగ్దానాలను ప్రకటింపజేశారు. భాగ్యలక్ష్మీ పేరుతో మహిళలకు నెలకు రూ.3 వేలు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు. వీటితో పాటు రూ. 3 లక్షల వరకు వ్యవసాయ రుణమాఫీ, రూ. 15 లక్షల వరకు కుటుంబ ఆరోగ్య బీమా, కుల గణన, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామంటూ ఐదు హామీల పథకాన్ని ప్రకటించారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ. 4,000 వరకు సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Donald Trump: చిరుధాన్యాలతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చిత్రపటం.. విశాఖ చిత్రకారుడి ప్రతిభ
Also Read
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
ముంబైలో ప్రజలనుద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ… ‘‘ఇది భావజాల యుద్ధం, ఒక వైపు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఉన్నాయి. మరోవైపు భారతదేశ కూటమి ఉంది. ఇంకో వైపు అంబేద్కర్ రాజ్యాంగం, సమానత్వం ఉంది. మరియు మొహబ్బత్ (ప్రేమ) మరియు గౌరవం, మరోవైపు బీజేపీ, ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి.’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Maharashtra Polls: నెలకు 3వేలు.. ఫ్రీ బస్ సహా 5 గ్యారంటీలు ప్రకటించిన రాహుల్
కాంగ్రెస్ మిత్రపక్షమైన శివసేన (యూబీటీ) మంగళవారం సొంతంగా ఐదు హామీలను ప్రకటించింది. ‘‘ప్రభుత్వ పాఠశాలల్లో ఆడపిల్లలకు ఉచిత విద్య, మగపిల్లలకు కూడా ఉచిత విద్య అందిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం బాలికలకు ఉన్నత విద్యను ఉచితంగా అందజేస్తోంది. అబ్బాయిలు చేసిన నేరమేంటి?.. వారికి కూడా అదే విధంగా అందజేస్తాం.’’ అని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.
బుధవారం అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ కూడా మ్యానిఫెస్టో విడుదల చేసింది. అనేక హామీలను ప్రకటించింది. 288 మంది శాసనసభ స్థానాలు కలిగిన మహారాష్ట్రలో నవంబరు 20న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. నవంబరు 23న ఫలితాలను ప్రకటించనున్నారు.
#MaharashtraAssemblyElection | Congress announces 5 guarantees for Maharashtra- Rs 3000 per month to women and free bus travel for women and girls under Mahalakshmi Yojana. Loan waiver of up to Rs 3 lakh to farmers and incentive of Rs 50,000 for regular loan repayment. Will… pic.twitter.com/YmOTj2uGOr
— ANI (@ANI) November 6, 2024
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!