Maharashtra Polls: నెలకు 3వేలు.. ఫ్రీ బస్ సహా 5 గ్యారంటీలు ప్రకటించిన రాహుల్
- మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు గ్యారంటీల ప్రకటన
- నెలకు 3 వేలు.. ఫ్రీ బస్ సహా 5 గ్యారంటీలు ప్రకటించిన రాహుల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఐదు గ్యారంటీలను ప్రకటించింది. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్గాంధీచే ఈ వాగ్దానాలను ప్రకటింపజేశారు. భాగ్యలక్ష్మీ పేరుతో మహిళలకు నెలకు రూ.3 వేలు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు. వీటితో పాటు రూ. 3 లక్షల వరకు వ్యవసాయ రుణమాఫీ, రూ. 15 లక్షల వరకు కుటుంబ ఆరోగ్య బీమా, కుల గణన, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామంటూ ఐదు హామీల పథకాన్ని ప్రకటించారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ. 4,000 వరకు సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Donald Trump: చిరుధాన్యాలతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చిత్రపటం.. విశాఖ చిత్రకారుడి ప్రతిభ
Also Read
- Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
- Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
- MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
- US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
ముంబైలో ప్రజలనుద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ… ‘‘ఇది భావజాల యుద్ధం, ఒక వైపు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఉన్నాయి. మరోవైపు భారతదేశ కూటమి ఉంది. ఇంకో వైపు అంబేద్కర్ రాజ్యాంగం, సమానత్వం ఉంది. మరియు మొహబ్బత్ (ప్రేమ) మరియు గౌరవం, మరోవైపు బీజేపీ, ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి.’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Maharashtra Polls: నెలకు 3వేలు.. ఫ్రీ బస్ సహా 5 గ్యారంటీలు ప్రకటించిన రాహుల్
కాంగ్రెస్ మిత్రపక్షమైన శివసేన (యూబీటీ) మంగళవారం సొంతంగా ఐదు హామీలను ప్రకటించింది. ‘‘ప్రభుత్వ పాఠశాలల్లో ఆడపిల్లలకు ఉచిత విద్య, మగపిల్లలకు కూడా ఉచిత విద్య అందిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం బాలికలకు ఉన్నత విద్యను ఉచితంగా అందజేస్తోంది. అబ్బాయిలు చేసిన నేరమేంటి?.. వారికి కూడా అదే విధంగా అందజేస్తాం.’’ అని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.
బుధవారం అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ కూడా మ్యానిఫెస్టో విడుదల చేసింది. అనేక హామీలను ప్రకటించింది. 288 మంది శాసనసభ స్థానాలు కలిగిన మహారాష్ట్రలో నవంబరు 20న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. నవంబరు 23న ఫలితాలను ప్రకటించనున్నారు.
#MaharashtraAssemblyElection | Congress announces 5 guarantees for Maharashtra- Rs 3000 per month to women and free bus travel for women and girls under Mahalakshmi Yojana. Loan waiver of up to Rs 3 lakh to farmers and incentive of Rs 50,000 for regular loan repayment. Will… pic.twitter.com/YmOTj2uGOr
— ANI (@ANI) November 6, 2024
తాజావార్తలు
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్పోన్..!
-
Prabhas-Spirit: మరింత డార్క్ అండ్ బోల్డ్.. యానిమల్కు మించి స్పిరిట్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం!
-
Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!