తమిళనాడు బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఆర్మ్స్ట్రాంగ్ హత్యకు గురయ్యారు. శుక్రవారం పెరంబూర్లోని ఆయన నివాసానికి సమీపంలో ఆరుగురు గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా నరికి చంపారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నేరస్థుల్ని పట్టుకోవడానికి పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఇక హత్య విషయం తెలిసిన తర్వాత అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆర్మ్స్ట్రాంగ్ మృతదేహాన్ని చెన్నైలోని రాజీవ్ గాంధీ జనరల్ ఆసుపత్రికి తరలించారు.
#WATCH | Tamil Nadu: Visuals from outside Rajiv Gandhi General Hospital in Chennai, where the body of Bahujan Samaj Party (BSP) Tamil Nadu president Armstrong has been brought.
He was hacked to death by an unidentified mob of 6 people near his residence in Perambur, Chennai… pic.twitter.com/UxNGJArg6W
— ANI (@ANI) July 5, 2024
Bahujan Samaj Party (BSP) Tamil Nadu president Armstrong was hacked to death by an unidentified mob of 6 people near his residence in Perambur, Chennai this evening. Police are searching for the accused. The incident took place in Sembium police jurisdiction: Chennai Police…
— ANI (@ANI) July 5, 2024