Powerful Dance: నడి రోడ్డుపై డాన్స్ చేసిన హీరోయిన్.. వీడియో వైరల్..
- కోల్కతా ట్రైనీ డాక్టర్పై అత్యాచారం ఘటన..
- రోడ్డుపై వచ్చి నిరసన తెలుపుతూ డ్యాన్స్ చేసిన హీరోయిన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Powerful Dance: గత నెల నుంచి కోల్కతా వైద్యురాలిపై అత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా ఎంతటి విధ్వంసం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఘటనపై దేశం నలుమూలలా నిరసనలు వెల్లువెత్తాయి. ఇప్పటికే పలువురు ఈ ఘటనను ఖండిస్తున్నారు. తాజాగా డాక్టర్ హత్య ఘటనపై ఓ హీరోయిన్ భిన్నంగా నిరసన తెలిపింది. రోడ్డు మీదకు వచ్చి డ్యాన్స్ చేస్తోంది. దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది.
Read also: HMD Skyline Price: హెచ్ఎండీ నుంచి కొత్త స్మార్ట్ఫోన్.. డిస్ప్లే, బ్యాటరీని రీప్లేస్ చేసుకోవచ్చు!
Also Read
- EV Market: ఎలక్ట్రిక్ వాహనాల జోరు..12 రెట్లు పెరిగిన EV మార్కెట్..
- Karnataka: కర్ణాటకలో దారుణం.. డాక్టర్ భర్తను చంపిన భార్య.. కుమారుడిపై కూడా కత్తితో దాడి
- Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు WFH.. 40 లక్షల లీటర్ల పెట్రోల్ సేవ్..
- Puri: పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరి మృతి.. 120 మందికి గాయాలు
సెలబ్రిటీలు బయటకు వచ్చి నిరసన తెలిపితే ప్రభుత్వం త్వరగా స్పందిస్తుందని పలువురు నెటిజన్లు, అభిమానులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇలా రోడ్డుపై డ్యాన్స్ చేసిన హీరోయిన్ ఈ మోక్షసేన్ గుప్తా. ఈ ముద్దుగుమ్మ బెంగాల్ ప్రాంతానికి చెందింది. మోక్ష సేన్గుప్తా టీచర్ గా తన కెరీర్ ను ప్రారంభించారు. తర్వాత నటనపై దృష్టి సారించింది. మొదటగా తాను బెంగాలీ సినిమాల్లో నటించింది. తర్వాత సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. కోల్కతా వైద్యురాలిపై అత్యాచారం ఘటన జరిగిన సమయంలో తాను హైదరాబాద్లో ఉన్నానని, విషయం తెలిసిన వెంటనే బెంగాల్కు వచ్చానని మోక్ష వివరించాడు. ఓ కళాకారిణిగా నిరసన తెలిపానని పేర్కొన్నారు. కళ ద్వారా సమస్యను వివరించే ప్రయత్నం చేశానన్నారు. ఈమె నీతోనే నేను, అలనాటి రామచంద్రుడు, ఐ హేట్ యు తదితర చిత్రాలలో కూడా నటించింది. ధనరాజు, సముద్రఖని కాంబినేషన్లో తెరకెక్కిస్తున్న చిత్రంలో కూడా మోక్షసేన్ గుప్తా నటిస్తున్నదట. అంతేకాదు ఈ సినిమాలే కాకుండా.. తెలుగులో మరికొన్ని చిత్రాలలో నటిస్తున్న ఈ బెంగాలీ భామ ఇలా రోడ్డుపైన డాన్స్ చేయడంతో చాలామంది ఈమెను మెచ్చుకుంటున్నారు. అయితే..వైద్యురాలిపై దారుణానికి ఒడిగట్టిన అందరిని ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. కోల్ కతా వైద్యురాలి మృతిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా వైద్యులు నిరసన తెలియజేస్తున్న విషయం తెలిసిందే.
Andhra Pradesh: ఇవాళ ఎన్డీఏ శాసన సభా పక్ష సమావేశం.. ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం
తాజావార్తలు
-
Aishwarya Rajesh: సైకో క్యారెక్టర్లు చేయాలని ఉంది
-
Ganja Seizure : హైదరాబాద్ శివారులో రూ. 1.50 కోట్ల గంజాయి పట్టివేత
-
Harish Rao : ‘కరెంట్ ఉంటేనే వార్త’.. హరీష్ ఫైర్.!
-
Aishwarya Rajesh : భయపడి 50 సినిమాలు చేశ .. ఐశ్వర్య రాజేష్ కీలక వ్యాఖ్యలు
-
India vs England 2nd ODI: కేఎల్ రాహుల్ ఔట్.. ఇషాన్ కిషన్ ఇన్.. అసలు కారణం చెప్పిన కెప్టెన్ గిల్
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!