ఓటీటీలోకి వస్తున్న సాయిధరమ్తేజ్ ‘రిపబ్లిక్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా హీరో సాయిధరమ్తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన తర్వాత విడుదలైన సినిమా ‘రిపబ్లిక్’. దీంతో ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ఈ మూవీ కోసం మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రమోషన్లు నిర్వహించారు. పొలిటికల్ బ్యాక్డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలను అందుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద అంతగా ప్రభావం చూపించలేదు.
Read Also: 1000వ ఎపిసోడ్కు చేరుకోనున్న జీ తెలుగు సీరియల్
Also Read
అయితే అక్టోబర్ 1న థియేటర్లలో విడుదలైన ‘రిపబ్లిక్’ మూవీ త్వరలోనే ఓటీటీలోకి రానుంది. ఈ మేరకు స్ట్రీమింగ్ తేదీని జీ5 సంస్థ ప్రకటించింది. నవంబర్ 26 నుంచి రిపబ్లిక్ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపింది. ఐశ్వర్య రాజేష్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీని జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మించారు. ప్రస్థానం ఫేం దేవ్కట్టా ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం సమకూర్చాడు. రూ.12.5 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ రూ.6.85 కోట్లను మాత్రమే రాబట్టింది.

తాజావార్తలు
-
AP Weather Alert : ఏపీలో నిప్పుల కుంపటి.. 8 జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’ జారీ!.
-
Mega Family : మెగా ఫ్యామిలీకి DSP దూరం ?
-
Kamal Haasan: కమల్హాసన్ సంచలన నిర్ణయం.. మోడీకి మద్దతు తెల్పుతూ వీడియో విడుదల
-
POCSO Case : బ్లాక్మెయిల్ నుంచి పోక్సో కేసు వరకు.. తిరుపతిలో కలకలం రేపిన ఘటన.!
-
Prashanth Neel: ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్ 2’ మాస్టర్ ప్లాన్ లీక్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!