సాయి తేజ్ ఆక్సిడెంట్ పై నరేష్ క్లియర్ క్లారిఫికేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ ఆక్సిడెంట్ కు గురికావడంతో పలువురు సినీప్రముఖులు స్పందిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. కాగా, మరోసారి సీనియర్ నటుడు నరేష్ సాయి తేజ్ ప్రమాదంపై స్పందించారు. ‘నేను ఎలాంటి రాజకీయాలు చేయడం లేదు.. ఇది రాజకీయాలు చేయాల్సిన సమయం కూడా కాదు.. చిరంజీవి మేము కుటుంబ సభ్యులంతా కలిసే మద్రాస్ లో ఉన్నాము.. మా రెండు కుటుంబాల మధ్య చాలా ఆత్మీయ బంధం ఉందన్నారు.
Read Also: ఈ టైమ్లో నరేష్ అట్లా మాట్లాడం కరెక్ట్ కాదు: బండ్ల గణేష్
Also Read
- Jhanvi Kapoor : ఇన్స్టాగ్రామ్లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
- PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన 'పెద్ది'
- Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
- PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
నరేష్ మాట్లాడుతూ.. ‘నవీన్, సాయి ధర్మ తేజూలు మంచి మిత్రులు.. ఇద్దరు కలిసి బైక్ మీద వెళ్లారు అనేది నేను చెప్పింది వాస్తవం.. ఇద్దరు కలిసి ఒక చాయ్ షాప్ ఓపెనింగ్ చేశారు.. చాయ్ షాప్ ఓపెన్ చేసిన తర్వాత ఎవరు వాళ్ళు వెళ్తున్నారు.. ఈ సమయంలోనే సాయి తేజ రోడ్డు బైక్ రోడ్డు ప్రమాదానికి గురైంది. నవీన్, సాయితేజ ఇద్దరు కూడా మంచి బైక్ రైడర్స్.. ఇద్దరు కూడా పూర్తిస్థాయి సెక్యూరిటీతో బైక్స్ నడుపుతారు. ఇద్దరికీ ఎప్పుడూ కూడా రోడ్డు ప్రమాదం కాలేదు… ప్రస్తుతం జరిగిన ప్రమాదం ఇసుకతోనే జరిగిన తప్పిదం.. మానవ తప్పిదం కానే కాదు.. తేజూ డ్రైవింగ్ ను తప్పుపట్టాల్సిన అవసరం లేదు. బైక్ కూడా పెద్దగా స్పీడ్ లేదు.. మీడియాలో వస్తున్నా విజువల్స్ కూడా చూడొచ్చు.
Read Also: సాయి తేజ్ ఆరోగ్యంపై తాజా హెల్త్ బులెటెన్ విడుదల
నరేష్ మాట్లాడుతూ.. సాయి తేజకు రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే నేను కొంత ఆందోళన గురయ్యాను. ఈ సందర్భంలోనే ఈ బైక్స్ ఎవరు వాడొద్దని రిక్వెస్ట్ చేశాను.. నా కొడుకుతో పాటు సాయి తేజకు బైక్స్ వద్దంటూ పలుమార్లు చెప్పాను. వాళ్ళిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం కూడా చేశాను.. నేను రోడ్డు ప్రమాదానికి గురై మూడు నెలలు ఆసుపత్రిలో ఉన్నాను.. ఈ నేపథ్యంలోనే తాను బైక్స్ నేను వద్దంటూ నిర్ణయం తీసుకున్నాను. సాయి తేజ ఆక్సిడెంట్ పై నేను కాంట్రవర్సీ చేయడం లేదు.. రాజకీయం అసలు మాట్లాడటం లేదు. సాయి తేజ కోరుకొని ఇంటికి వచ్చాక కలుస్తాను. చిరంజీవి నాగబాబుతో కంటిన్యూగా మాట్లాడుతూనే ఉన్నాను’ అంటూ నరేష్ మరో వీడియో ద్వారా తెలియచేశారు.
తాజావార్తలు
-
Gautam Gambhir: టెస్టుల్లో నంబర్-3పై కోచ్ గంభీర్ క్లారిటీ.. రిషభ్ పంత్పై కీలక వ్యాఖ్యలు!
-
Jhanvi Kapoor : ఇన్స్టాగ్రామ్లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
-
Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!