Mythri Movie Makers: తెలుగులో ఏకైక నిర్మాణ సంస్థగా మైత్రీ మూవీ మేకర్స్
- తెలుగులో ఏకైక నిర్మాణ సంస్థగా మైత్రీ మూవీ మేకర్స్
- ఎఫ్ సి- ఒర్మక్స్ సంవత్సరానికి ప్రొడక్షన్ హౌస్ల పవర్ లిస్ట్
- "శ్రీమంతుడు" బ్లాక్బస్టర్తో 2015లో ప్రొడక్షన్లోకి అడుగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
FC-Ormax 2024: ఎఫ్ సి- ఒర్మక్స్ సంవత్సరానికి ప్రొడక్షన్ హౌస్ల పవర్ లిస్ట్ను ప్రకటించింది. పవర్ లిస్ట్లో ఉన్న ఏకైక తెలుగు ప్రొడక్షన్ బ్యానర్ “మైత్రీ మూవీ మేకర్స్”. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “శ్రీమంతుడు” బ్లాక్బస్టర్తో 2015లో ప్రొడక్షన్లోకి ప్రవేశించి, జనతా గ్యారేజ్ మరియు రంగస్థలంతో హ్యాట్రిక్ పూర్తి చేసిన మైత్రీ మూవీ మేకర్స్ 9 సంవత్సరాలలో భారతదేశంలోని ప్రముఖ నిర్మాణ సంస్థలలో ఒకటిగా నిలిచింది. ఇక 2023లో సంక్రాంతి సందర్భంగా విడుదలైన వాల్టెయిర్ వీరయ్య మరియు వీరసింహా రెడ్డిలతో ముందుకు వచ్చారు. అవి కూడా మంచి కలెక్షన్స్ వసూళ్లు చేశాయి. ఇక ఇదే ప్రొడక్షన్ హౌస్ రెండు జాతీయ-అవార్డ్-విజేత చిత్రాలను అందించింది. ఒకటి అల్లు అర్జున్ నటించిన పుష్ప ఇంకొకటి యువతను ఒరుతాలు ఊగించిన ఉప్పెన మూవీ.
Also Read: Indian2 Bookings: స్లో స్టార్ట్ చేసిన కమల్ “ఇండియన్ 2”
Also Read
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
- Udaya Bhanu: 'పీఆర్' పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
- Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఈ రెండు సినిమాలు బడ్జెట్ కి రెండింతల కలెక్షన్స్ సాధించాయి. ఇక అల్లు అర్జున్, సుకుమార్ల పుష్ప చిత్రం పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ అయితే, సీక్వెల్ పుష్ప 2 కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అలానే సన్నీడియోల్ మరియు గోపీచంద్ మలినేనిల చిత్రంతో బాలీవుడ్ లో ఎంట్రీ పెట్టబోతున్నారు. ఇదే సమయంలో నడికర్ చిత్రంతో మలయాళ పరిశ్రమలోకి ప్రవేశించారు. ప్రొడక్షన్ హౌస్ అజిత్ యొక్క గుడ్ బ్యాడ్ అగ్లీతో కోలీవుడ్లోకి అడుగుపెడుతోంది. ఇతర భాషలలో కూడా సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ పాన్ ఇండియా లెవెల్ లో ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్, ప్రభాస్-హను రాఘవపూడి మరియు రామ్ చరణ్ బుచ్చిబాబు వంటి ఆసక్తికరమైన కాంబినేషన్లో క్రేజీ ప్రాజెక్ట్లను లైన్లో పెట్టింది.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!