‘గమ్మత్తు’ చేస్తానంటున్న పార్వతీశం, స్వాతి దీక్షిత్
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంకిత శ్రీనివాస రావు, బి. మహేష్ కుమార్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘గమ్మత్తు’. ‘కేరింత’ ఫేమ్ పార్వతీశం, బిగ్ బాస్ ఫేమ్ స్వాతి దీక్షిత్ జంటగా నటిస్తున్నఈ మూవీ టైటిల్ లోగో ను ప్రముఖ నిర్మాత బెక్కెం వేణు గోపాల్ ఆవిష్కరించారు. ఈ మూవీకి వసంత్ సంగీతాన్ని అందించగా, అశ్వనీ శ్రీకృష్ణ దర్శకత్వం వహించారు. ఇందులో జబర్దస్త్ ఫేమ్ రాకెట్ రాఘవతో పాటు ‘వకీల్ సాబ్’ మూవీలో సూపర్ ఉమెన్, పోలీస్ ఆఫీసర్ పాత్ర చేసిన లిరీష కీలక పాత్రలు పోషించారు. వినోద ప్రధానంగా సాగే ఈ మూవీకి మాటలు నివాస్, పాటలు భాస్కరభట్ల రాశారు. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను శరవేగంగా జరుపుకుంటోందని, అతి త్వరలోనే జనం ముందు సినిమాతో వస్తామని దర్శక నిర్మాతలు అంటున్నారు.
Also Read
తాజావార్తలు
-
GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్కు..!
-
Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
-
Suriya: సూర్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!
-
PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
-
Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం