చిరు ‘లూసిఫర్’ సెట్స్ పైకి వెళ్ళేది ఎప్పుడంటే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రం ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ రెగ్యులర్ షూటింగ్ తేదీ ఖరారైంది. మలయాళంలో తొలిసారి మోహన్ లాల్ ను డైరెక్ట్ చేస్తూ, పృధ్వీరాజ్ తెరకెక్కించిన పొలిటికల్ డ్రామా ‘లూసిఫర్’ అక్కడ ఘన విజయం సాధించింది. ఇప్పుడీ సినిమాను చిరంజీవి హీరోగా ప్రముఖ నిర్మాతలు ఆర్. బి. చౌదరి, ఎన్వీ ప్రసాద్ తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. సురేఖ కొణిదెల సమర్పకురాలిగా వ్యవహరిస్తున్న ఈ మూవీ పూజా కార్యక్రమాలు ఈ యేడాది జనవరి 20న జరిగాయి.
Read Also : షూటింగ్ పూర్తి చేసుకున్న “శ్యామ్ సింగ రాయ్”
Also Read
- NTR : ఎన్టీఆర్ 'బాల రామాయణం' కంటే ముందే తాతతో కలిసి ఆ సినిమాలో నటించాడని మీకు తెలుసా?
- Prashanth Neel : ఎన్టీఆర్ బక్క చిక్కడం చూసి భయపడిపోయా.. ఎన్టీఆర్ భార్య కూడా నాపై సీరియస్ అయింది
- Splitsvilla: ‘ప్రేమ కావాలా? పైసా కావాలా?’: జియోహాట్స్టార్ తెలుగులో ‘ఎమ్టీవీ స్ప్లిట్స్విల్లా X6’ స్ట్రీమింగ్!
- Mega 158: డాడీ కోసం పెద్ది!
ప్రముఖ నిర్మాత ఎడిటర్ మోహన్ తనయుడు మోహన్ రాజా తెలుగులో ‘లూసిఫర్’ రీమేక్ కు దర్శకత్వం వహిస్తున్నారు. నిజానికి ఫిబ్రవరి మాసంలో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని భావించారు. కానీ ఊహించని విధంగా కరోనా కేసులు తిరిగి పెరగడం, సెట్స్ పై ఉన్న ‘ఆచార్య’ షూటింగ్ వాయిదా పడటంతో ‘లూసిఫర్’ రీమేక్ రెగ్యులర్ షూటింగ్ కూడా తదనుగుణంగా పోస్ట్ పోన్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా తొలి షెడ్యూల్ జరగాల్సిన సెట్ వర్క్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అన్ని అనుకున్నట్టు జరిగితే… ఆగస్ట్ 12 నుండి ఈ సెట్ లో షూటింగ్ ప్రారంభిస్తారు. మలయాళంలో మంజు వారియర్ పోషించిన కీలకపాత్రను తెలుగులో నయనతార చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఎస్. ఎస్. తమన్ స్వరాలు సమకూర్చుతుండగా, లక్ష్మీ భూపాల్ రచన చేస్తున్నారు.
తాజావార్తలు
-
Acer Aspire 5 AI Laptop: 32GB ర్యామ్, 14-అంగుళాల డిస్ప్లేతో.. ఏసర్ కొత్త ఆస్పైర్ 5 ల్యాప్టాప్ విడుదల
-
NTR : ఎన్టీఆర్ ‘బాల రామాయణం’ కంటే ముందే తాతతో కలిసి ఆ సినిమాలో నటించాడని మీకు తెలుసా?
-
Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
-
Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
-
Purusha: ఫ్లాప్ అయితే మళ్లీ వ్యవసాయమే.. నిర్మాత షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!