DJ Tillu : ఆహాలో అదరగొడుతున్న టిల్లు… 48 గంటల్లోనే రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరోహీరోయిన్లు సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జోడిగా నటించిన “డీజే టిల్లు” ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఇటీవలే ఓటిటి ప్లాట్ఫామ్లో ఇటీవలే అరంగేట్రం చేసిన “డీజే టిల్లు” అక్కడ కూడా దుమ్మురేపుతున్నాడు. తెలుగు ఓటిటి ఆహాలో రిలీజ్ అయిన ఈ చిత్రం 48 గంటల్లో 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను పూర్తి చేసింది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా ప్రకటించింది.
Read Also : Radhe Shyam : సెన్సార్ పూర్తి… రన్ టైం ఎంతంటే ?
Also Read
- NANI : నాని ఫ్యాన్స్కు నిరాశ.. 'బ్లడీ రోమియో' వాయిదా.. 'OG 2'పై సుజీత్ ఫోకస్
- Jo Sharma: ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలోనే ఎక్కడా రాలేదు.. విలన్ ఎవరో చెబితే లక్ష ఇస్తాం!
- kannada Heros : హిట్ ఎఫెక్ట్.. భారీ రెమ్యునరేషన్స్ తీసుకుంటోన్న కన్నడ హీరోలు
- NBK 111 : రొమాంటిక్ సింహం.. బాలయ్యతో బాలీవుడ్ హీరోయిన్ ఐటం సాంగ్
దీంతో “డీజే టిల్లు”పై ప్రజలు చూపిస్తున్న ఆదరాభిమానాలకు చిత్రబృందం పొంగిపోతోంది. విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నాగ వంశీ నిర్మించారు. శ్రీచరణ్ పాకాల పాటలు, తమన్ అందించిన నేపథ్య సంగీతం “డీజే టిల్లు”ను సూపర్ హిట్ సినిమాగా మార్చడంలో పెద్ద పాత్ర పోషించాయని చెప్పొచ్చు. మొత్తానికి సిద్ధూ జొన్నలగడ్డకు ఆశించిన హిట్ దొరికింది. ఇంకేముంది అట్లుంటది మనతోని అంటున్నారు “డీజే టిల్లు” బృందం.
Tillu gani paata pedthe esunti records ina break avvalsindhe. Atluntadhi manathoni..
100 million minutes in 48 hours!#DJTilluOnAHA#ahaLoDJTillu @Siddu_buoy @iamnehashetty @K13Vimal @MusicThaman @vamsi84 @SricharanPakala @NavinNooli @SitharaEnts @Fortune4Cinemas #rammiryala pic.twitter.com/bLl3YdpeXW— ahavideoIN (@ahavideoIN) March 6, 2022
- Tags
తాజావార్తలు
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం